Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబు, కృష్ణ కు సంభందించి ఆసక్తికరమైన వార్తా!
కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారి అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాలో కైరాఅద్వాని హీరోయిన్ గా నటిస్తుండగా డివివి దానయ్య నిర్మించారు. సినిమా కు సంభందించిన పాటలు, ట్రైలర్ బాగుండడంతో సినిమాపై హోప్స్ ఉన్నాయి.
ఈ సినిమా కు సంభందించి ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ తెలిసింది. వివరాల్లోకి వెళ్ళితే.. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ముఖ్యమంత్రి సినిమా 1984 లో విడుదల అయ్యింది. దాదాపు 34 ఏళ్ల తరువాత మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా విడుదల కాబోతుండడం విశేషం.
ఇటీవల ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ మహేష్ బాబు తల్లి పుట్టినరోజున భరత్ నే నేను విడుదల కాబోతుండడం విశేషమని చెప్పడం జరిగింది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు మాట్లాడుతూ మా అమ్మ పుట్టినరోజు నేను ఆమెకు ఇచ్చే కానుకగా భావిస్తానని చెప్పారు.