For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ బాబుని ఉద్దేశించే బాలకృష్ణ అలా అన్నారా?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఇండస్ట్రీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఏమీ లేని మామూలు సినిమాలను కూడా ఏడాది, రెండేళ్లు దాటి తీస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఏమిటో తెలియడం లేదు. బోలెడంత మేన్ పవర్, కాలం, డబ్బు...వృధా అయిపోతున్నాయి. అవసరం లేనివాటికి కూడా ఇంత వృధా చేయడం అవసరమా అనిపిస్తుంది. రెండు సినిమాలు సరిపడా నెగటివ్ వృధా చేసేస్తున్నారు అంటూ బాలకృష్ణ తాజాగా మీడియాతో పరిశ్రమ పరిస్ధితి గురించి ఉన్న నిజం చెప్పుకొచ్చారు. మీ అనుభవంతో పరిశ్రమ ఏ దిశగా పయనిస్తుందో చెప్పగలరా అని అడిగిన ప్రశ్నకు ఆయన ఆ రకంగా స్పందించారు. అయితే ఈ విషయం చాలా క్యాజువల్ గా ఉన్నా హీరో మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న చిత్రాన్ని ఉద్దేశించి అన్నట్లుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రెండేళ్ళుగా త్రివిక్రమ్ ఆ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నా ఆ చిత్రం ఇప్పటికీ పూర్తి కాలేదు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: మహేష్ బాబు బాలకృష్ణ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనూష్క సింహా ఇండస్ట్ర్రీ పరిస్ధితి పూరీ జగన్నాధ్ దాసరి balakrishna trivikram simha puri jagannath anushka mahesh babu
Story first published: Tuesday, May 25, 2010, 17:47 [IST]
Other articles published on May 25, 2010