Don't Miss!
- Sports DC vs SRH: ట్రావిస్ హెడ్ అన్స్టాపబుల్.. 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ!
- News మోదీ కరుణించిన ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది, తిరుగులేని నాయకుడికి రివర్స్ గేర్ !
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఆ డైరక్టర్ కి సెకండ్ టైమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జూ ఎన్టీఆర్...!?
ప్రస్తుతం తమిళంలో, తెలుగులో బిజీగా వున్న తమన్నా తెలుగు లో గీతా ఆర్ట్స్ నిర్మించే రెండు చిత్రాల్లో నటిస్తుంది. అందులో ఒకటి అల్లు అర్జున్ సరసన నటించే బద్రీనాథ్ కాగా, మరొకటి నాగార్జున, సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం.
కాగా ఈ చిత్రాల తర్వాత తమన్నా జూ ఎన్టీఆర్ తో జతకట్టనుందని సమాచారం. గతంలో ఎన్టీఆర్ తో అశోక్ చిత్రాన్ని తెరకెక్కించిన సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, ఛత్రపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర" బ్యానర్ లో నవంబర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళనుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో జూ ఎన్టీఆర్ నటించిన 'అశోక్" చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకొన్నా, రీసెంట్ గా రవితేజ తో 'కిక్" సినిమాతో చాలా పాపులర్ అయిపోయారు. తర్వత జూ ఎన్టీఆర్ తో చేయడానికి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నానని, కథ సిద్దంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం జూ ఎన్టీఆర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో బిగ్ బడ్జెట్ చిత్రంగా 'శక్తి"లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తవగానే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మొదలవుతుందని సమాచారం.