For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎగ్గొట్టి తెగ్గొట్టి 'లీడర్' ను తగ్గించేసారు..!!
News
oi-Kuladeep
By Kuladeep
|
రామానాయుడి గారి మనవడు రాణాని హీరోగా పరిచయం చేస్తూ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన సినిమా లీడర్. నేటి రాజకీయ పరిణామాణాలను కథాంశంగా ఎంచుకొని తీసిన ఈ సినిమా మొదటి వారం డివైట్ టాక్ తెచ్చుకుంది. ఈ డివైడ్ టాక్ కు ప్రధాన కారణం ద్వితియార్థం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ప్రథమార్థం బాగానే వున్నా ద్వితియార్థం మాత్రం డాక్యుమెంటరీ లాగా సాగుతూనడిచిందనే విమర్శలు వినిపించాయి.
దీంతో ఈ సినిమాలో సెకెండ్ ఆఫ్ ను 15 నిమిషాల మేర ట్రిమ్ చేసారని తెలుస్తోంది. ఆడియెన్స్ బోర్ గా ఫీల్ అవుతున్న సన్నివేశాలను ట్రిమ్ చెయ్యడం ద్వారా లీడర్ సినిమాకు ఆదరణ పెరుగుతుందని దర్శకనిర్మాతలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: లీడర్ రాణా ప్రియా ఆనంద్ రీచా గంగోపాద్యాయ శేఖర్ కమ్ముల ఆనంద్ గోదావరి పౌరానిక చిత్రం leader richa gangopadya priya anand shekhar kammula anand godavari
Story first published: Friday, February 26, 2010, 15:01 [IST]
Other articles published on Feb 26, 2010