గౌతమ్ చేతలు మీదుగా 'ఖలేజా' పాటల రిలీజ్

By Srikanya

మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజా ఆడియోని ఈ రోజు పదకొండు గంటలకు విడుదల చేసారు. సంగత దర్శకుడు మణిశర్మ, మహేష్ బార్య నమ్రత, కుమారుడు గౌతమ్, దర్శకుడు త్రివిక్రమ్ సమక్షంలో రేడియో మిర్చి, బంజారా హిల్స్, హైదరాబాద్ లో ఈ ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఇక మహష్ బాబు ముద్దుల కుమారుడు గౌతమ్ చేతుల మీదుగా ఈ ఆడియోను విడుదల చేసారు. ఇక యూనివర్శల్ కంపెనీ వారు ఈ పోగ్రాంని స్పాన్సర్ చేసారు. ఇక మహేష్...ఖలేజా టీ షర్ట్ లను మార్కెట్ లోకి విడుదల చేసారు.

ఇక ఈ చిత్రం ఆడియోని సోనీ మ్యూజిక్ వారు విపరీతమైన పోటీలో భారీ మొత్తానికి చేజిక్కిచ్చికున్నారు. ఇక సోనీ మ్యూజిక్ వారే ఇంతకు ముందు రజనీకాంత్..రోబో చిత్రం ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్నారు. ఈ చిత్రంలో మహేష్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించనున్నాడు. అనూష్క..హీరోయిన్ గా చేస్తోంది. వేద కూడా ఓ కీలకమైన పాత్ర లోనూ, ప్రకాష్ రాజ్ విలన్ గా చేస్తున్నాడు. ప్రకాష్ రాజ్, మహేష్ ల మద్య జరిగే క్లైమాక్స్ సన్నివేశాలు హైలెట్ గా నిలుస్తాయంటున్నారు. ఇక ఖలేజా అక్టోబర్ ఏడున రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X