రజనీ 'రోబో' కు దారిఇస్తూ...మహేష్ 'ఖలేజా' తప్పుకుంది

By Pratap

మహేష్ బాబు తాజా చిత్రం ఖలేజాని సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల చేయాలని మొదట నిర్ణయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా రిలీజ్ తేదీ మారింది. అక్టోబర్ 7న ఈ చిత్రం రిలీజ్ చేయటానికి నిర్ణయించారు. ఎందుకంటే రోబో చిత్రం అక్టోబర్ 1న ప్రపంచమంతటా విడుదల అవుతోంది. దాంతో మహేష్ బాబు చిత్రాన్ని రిలీజ్ తేది మార్చారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఆడియో సెప్టెంబర్ 27న విడుదల కానుంది. అఅనుష్క హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ రచన చేసి దర్శకత్వం వహించారు. రోబో రిలీజ్ తో ధియోటర్స్ భారీగా బుక్ చేయటం, అలాగే రజనీకాంత్ హవాతో మినిమం వారం అయినా జనం ఆ చిత్రం తప్ప వేరేది ఆలోచించరనే నిర్ధారించుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఏదైమైనా సిని అభిమానులకు మాత్రం వారం తేడాలో రెండు పెద్ద చిత్రాలును చూడచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X