Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
'జనతాగ్యారేజ్': నిర్మాతకు, టీమ్ కు షాక్ ఇచ్చిన మోహన్ లాల్
హైదరాబాద్ : ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో నటిస్తున్న చిత్రం "జనతా గ్యారేజ్". మోహన్లాల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ చిత్రం టీమ్ కు, నిర్మాతలకు తన రెమ్యునరేషన్, రైట్స్ విషయమై షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంకు రెమ్యునేషన్ గా 1.5 కోట్ల రూపాయలతో పాటు మలయాళ హక్కులు కావాలని మోహన్లాల్ కోరడం జరిగింది . దీనికి నిర్మాతలు కూడా పాజిటివ్గానే స్పందించినట్టు ఓకే అన్నారు. వారి లెక్కలు ప్రకారం మరో కోటిన్నర మళయాళ రైట్స్ వెళ్తాయని అంచనా వేసారు.
ఫోటో గ్యాలెరీ :ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ లాంచ్
అయితే.. నిర్మాతలకు మతులు పోగొట్టే రేంజ్ లో మోహన్ లాల్ "జనతా గ్యారేజ్" మలయాళ డబ్బింగ్ రైట్స్ ను ఏకంగా 4 కోట్ల రూపాయలకు అమ్మేశాడని సమాచారం. దాంతో.. మోహన్ లాల్ కు ఈ చిత్రం రెమ్యునేషన్ గా .. మొత్తం అయిదున్నర కోట్లు చేరాయి. ఈ విషయం తెలుసుకొన్న మైత్రీ మూవీ మేకర్స్ షాక్ కు గురయ్యారని చెప్పుకుంటున్నారు.
ఈ
విషయం
తెలుగు
సినీ
పెద్దలను
అందరిని
ఆశ్చర్యానికి
గురిచేస్తోంది.
మరో
వైపు
మళయాళిలకు
మాత్రం
చాలా
ఆనందాన్ని
కలిగిస్తోందని
సమాచారం.
ప్రస్తుతం
ఎన్టీఆర్
తన
26వ
సినిమాగా
తెరకెక్కుతున్న
ఈ
సినిమాను
మైత్రీ
మూవిస్
బ్యానర్
పై
నిర్మిస్తుండగా,
కొరటాల
శివ
డైరక్షన్
చేస్తున్నారు.
ఇప్పటికే
ఈ
సినిమా
షూటింగ్
మెదలైన
సంగతి
తెలిసిందే.
కాకపోతే
మెహాన్
లాల్
కు
సంబందించిన
కొన్ని
కీలక
సన్నివేశాలు
ఈ
మధ్యే
తీసారు.
అన్ని
ఇంచుమించు
ఓకే
టేక్
లో
అవ్వడంతో
డారక్టర్
సైతం
షాక్
అయ్యరు.
దీనితో
పాటు
తెలుగులోనే
డైలాగ్స్
అన్ని
చెప్పడంతో
మరింత
సర్
ప్రైజ్
అయ్యారని
తెలుస్తోంది.
ఈ సినిమాలో మోహన్ లాల్.. ఎన్టీఆర్ కి ఫాదర్ గా నటిస్తున్నారు. ఇప్పటికే నేషనల్ ఆవార్డ్ తీసుకున్న మోహన్ లాల్, ఇటు ఎన్ఠీఆర్ చాలా ఎగ్జైట్ మెంట్ ఈ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో సమంతా, నిత్యమీనన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వున్నికృష్ణ ముకుందం నెగిటివ్ రోల్ ప్లే చెస్తున్నారు. ఈ క్రేజీ కాంబిలో సినిమా వస్తుండటంతో తెలుగు ప్రేక్షకులు, అటు మళయాళి ప్రేక్షకులు ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.