Don't Miss!
- News ఎండలో తిరిగితే జ్వరం..పూలు వేస్తే ఎలర్జీ..నీకు రాజకీయాలెందుకు..?
- Sports DC vs SRH:ట్రావిస్ హెడ్, షెహ్బాజ్ అహ్మద్ విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
'జోష్' లో జరిగిన పొరపాట్లు నుంచి...
'జోష్' విషయంలో నేననుకున్న ఫలితం రాలేదు. నా తొలి సినిమా కావడంతో దానిపై అంచనాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. దాంతో అనుకున్నంతగా అది ప్రేక్షకులకి రీచ్ కాలేదు అంటున్నారు నాగచైతన్య. అయితే తొలి చిత్రం..దిల్ రాజు బ్యానర్ లో చేయటంతో ఆనందంగా ఉన్నారు. సినిమా ఫ్లాప్ అయినా అందులో నా అభినయం బాగుందని అందరూ చెప్పారు. అయితే ఇవాళ ప్రేక్షకులు మంచి డిమాండింగ్. అన్నీ బాగుంటేనే వారు చూస్తున్నారు. అందుకే అన్ని రకాలుగా ఆల్రౌండర్ అనిపించుకోడానికి కృషిచేస్తా. అందులో చేసిన పొరబాట్ల నుంచి నేర్చుకున్నాను అని తేల్చారు. నాగచైతన్య హీరోగా చేసిన ఏ మాయ చేసావే ఈ శుక్రవారం రిలీజవుతోంది. గౌతం మీనన్ దర్శకత్వంలో రెడీ అయిన ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. నాగార్జున అయితే ఈ చిత్రాన్ని తన గీతాంజలితో పోలుస్తున్నారు. తమిళంలో ఇదే చిత్రాన్ని శింబు, త్రిషల కాంబినేషన్ లో రూపొందించి అదే రోజున రిలీజ్ చేస్తున్నారు.