Just In
- 47 min ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 1 hr ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 2 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 3 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- News
చెక్కు చెదరని ప్రధాని నరేంద్ర మోడీ ఛరిష్మా: పెద్దపీట వేసిన తెలంగాణ, ఒడిశా, గోవా
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రానాతో ఆ రీమేక్ చేయడంలేదు: నందినీరెడ్డి
కొన్ని రోజులుగా ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న ఓ పుకారు ఏమిటంటే....'యే జవానీ హై దివానీ' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనే ప్లాన్స్ జరుగుతున్నాయని, ఈ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకత్వం వహించనుందని, అక్కడ గెస్ట్రోల్లో కనిపించిన హీరో రానాను ఇక్కడ హీరోగా చూపిద్దామనే ప్రయత్నం జరుగుతోందని, సురేష్ బాబు ఈచిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయని' వార్తలు వినపడ్డాయి.
అయితే ఈ వార్తలను తాజాగా నందినీరెడ్డి ఖండించారు. 'యే జవానీ హై దివానీ చిత్రాన్ని తాను రీమేక్ చేయడం లేదని స్పష్టం చేసారు. జబర్దస్త్ చిత్రం తర్వాత, తన నెక్ట్స్ సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో ఉన్నానని, రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్టెనర్ తన రాబోయే చిత్రం ఉంటుందని'నందినీ రెడ్డి తెలిపారు.
మరో నెల రోజుల్లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని, ప్రస్తుతానికి కేవలం స్క్రిప్టు పనిలో మాత్రమే ఉన్నానని, ఎవరితో చేయాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 'యే జవానీ హై దివానీ' రీమేక్ చేస్తున్నాననే రూరమ్ ఎలా పుట్టిందో అర్థం కావడం లేదని చెప్పుకొచ్చింది.