For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RCB vs KKR: వేరీజ్ మ్యాడ్ మ్యాక్సీ: ఆర్సీబీలో గందరగోళం
- News వైసీపీ అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్.. పులివెందుల నుంచి పోటీ చేయలంటూ సూచన
- Finance Bank Holidays: ఏప్రిల్ లో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
వలవేసి పట్టాలి అంటున్న నయనతార
News
oi-Surya
By Srikanya
|
నయనతార మాట్లాడుతూ... "కేరళలో చేపల కూరను స్పెషల్గా చేస్తారు. పెరిగిందంతా నార్త్ ఇండియాలోనే అయినా నాకు కేరళ చేపల పులుసు వండటంలో మజా ఉంటుంది'' అని అంటోంది నయనతార.
అలాగే "చేపల కూర ఉంటే పుష్టిగా తినేస్తాను. చేపలతో చాలా వెరైటీలు చేస్తాను. వేసవి సెలవులకు కేరళ వెళ్లినప్పుడు వల వేసి చేపలు కూడా పట్టేదాన్ని. మనం వేసిన వలలో చేపలు పడితే ఆ జోష్ను మాటల్లో చెప్పలేం. చాలా ఆనందంగా ఉంటుంది'' అని వివరించింది.
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న నయనతార తెలుగులో శేఖర్ కమ్ముల అనామిక చిత్రంలో చేస్తోంది. బాలీవుడ్ హిట్ కహాని రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. హిందీ తరహాలో తెలుగులోనూ మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Nayantara is making news both in Tollywood and Kollywood. She is now busy with films in Telugu. She has also signed up for a film in Tamil. She wants to have a svelte and fit figure. For this she has adopted a strict regimen of exercise and dieting. She wants to shed the extra flab and tone up her body for a great figure, which she feels would boost up her career.
Story first published: Tuesday, July 2, 2013, 14:22 [IST]
Other articles published on Jul 2, 2013