For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
పద్మాలయా స్టూడియోలో జూ ఎన్టీఆర్ కి ఏం పని?
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పద్మాలయా స్టూడియోలో జూ.ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం చేస్తున్న చిత్రం 'బృందావనం" (గోవిందుడు అందరివాడేలే..) కోసం పాటల షూటింగ్ లో పాల్గొంటున్నారు. సమంత, కాజల్ కాంబినేషన్ లో ఓ పాటను ప్రత్యేకంగా వేసిన సెట్ లో సోమవారం నుంచి చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ పాటలో కొంత భాగం పూర్తి చేసుకుని తర్వాత అన్నపూర్ణలో వేసిన మరో గ్రాండ్ సెట్ లోకి మారి మిగతా పాటని చిత్రీకరిస్తారు. ప్రేమ్ రక్షిత్ నృత్య దర్సకత్వంలో రూపొందే ఈ పాట చిత్రంలో హైలెట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇక బృందావనం చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వంశీ పైడిపల్లి డైరక్ట్ చేస్తున్నారు. కెమెరా ఛోటా కె.నాయుడు, సంగీతం ఎస్.ధామస్, పైట్స్ పీటర్ హెయిన్స్ ఈ చిత్రానికి సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీహరి, ప్రకాష్రాజ్, ముఖేష్రిషి, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Story first published: Tuesday, August 24, 2010, 8:58 [IST]
Other articles published on Aug 24, 2010