For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మాస్ హీరో గోపీచంద్ నెక్ట్స్ ఆ డైరక్టర్ తో..
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
పూరీ జగన్నాధ్ గోలీమార్ తో బిజీగా ఉన్న గోపీచంద్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యారు. యువత, ఆంజనేయులు చిత్రాలు రూపొందించిన పరుశరామ్ ఈ చిత్రానికి దర్శకుడు అని సమాచారం. రవిబాబు, భూమికలతో అమరావతి చిత్రం తీసిన ఆనందప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాత. ఇంతకు ముందు ఆనందప్రసాద్..గోపీచంద్ తో శౌర్యం చిత్రం రూపొందించారు. ఇక ఆంజనేయులు ఫెయిల్యూర్ తో గ్యాప్ తీసుకుని వినోదాత్మక కథతో పరుశరామ్ రెడీ అయినట్లు చెప్తున్నారు. ఇక పూరీ డైరక్ట్ చేస్తున్న గోలీమార్...ఎనకౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతోంది. ప్రియమణి...గోపీచంద్ సరసన చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గోపీచంద్ గోలీమార్ ప్రియమణి అమరావతి భూమిక శౌర్యం ఆంజనేయులు పరుశరామ్ gopichand golimaar priyamani amaravathi bhoomika parusuram
Story first published: Thursday, March 4, 2010, 10:56 [IST]
Other articles published on Mar 4, 2010