Don't Miss!
- Technology ధర రూ.14,999 కే 6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్ విడుదల.. ఈ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపు!
- Finance Windfall Tax: ముడి చమురుపై విండ్ఫాల్ టాక్స్ పెంపు.. ఇరాన్ దాడి తర్వాత..
- News Thota Trmurthulu: వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్ష, 2 లక్షల జరిమానా !
- Lifestyle శరీరంలో ఈ లక్షణాలు రక్తస్రావం కలిగించే హిమోఫిలియా అయ్యుండొచ్చు కారణాలు మరియు నివారణ
- Sports ఆర్సీబీని అమ్మిపారదొబ్బండి: లెజెండరీ ప్లేయర్ ఫైర్
- Automobiles రూ. 3 కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ కారుకు నిప్పు పెట్టిన స్నేహితులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
పోసాని కృష్ణ మురళి కేరాఫ్ జగదాంబ సెంటర్
రచయిత,దర్శకుడు పోసాని కృష్ణమురళి హీరోగా నటిస్తున్నమరో చిత్రం 'నిత్య పెళ్లికొడుకు' కి కేరాఫ్ జగదాంబ సెంటర్ అనేది ఉపశీర్షిక ని పెట్టారు. గౌరీపండిట్, అంజలి హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి అళహరి దర్శకుడు.. జి.వి.సుబ్బయ్య నిర్మాత.ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ "జీవితాంతం కలిసుండాల్సిన భార్యాభర్తల మధ్య ఉండాల్సింది ఆవేశం కాదు అవగాహన. అప్పుడే వారి బంధం నిత్య నూతనంగా ఉంటుంది. ఈ విషయాన్నే మా చిత్రంలో వినోదాత్మకంగా చెబుతున్నాం. పోసాని శైలికి సరిపోయే కథ ఇది" అన్నారు. రఘునాథరెడ్డి, ప్రసన్నకుమార్, పృథ్వీ, మల్లాది రాఘవ, శైలజ, కల్పన, నిర్మల, కిశోర్దాస్ ఇతర పాత్రధారులు. హీరో పోసాని మాట్లాడుతూ "కథ బాగుందనుకుని ఈ సినిమా చేస్తున్నా. నాకు తగ్గ బడ్జెట్తోటే ఈ సినిమా తయారవుతోంది" అన్నారు.పోసాని గతంలో మెంటల్ కృష్ణ, రాజా వారి చేపల చెరువు, జెంటిల్ మెన్ చిత్రాల చేసారు.