For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
టెర్రరిస్టుగా జీవిస్తున్న ప్రకాష్ రాజ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రకాష్ రాజ్ తాజాగా చేస్తున్న పయనం చిత్రంలో టెర్రరిస్టు లీడర్ గా కనిపించనున్నారనే సంగతి తెలిసిందే. ఆయనే స్వయంగా తమిళంలో నిర్మిస్తున్న(తెలుగుకి దిల్ రాజు) ఈ చిత్రంలోని ఆ పాత్రలో లీనమై జీవిస్తున్నట్లు చెప్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ఆకాశమంతా ఫమ్ రాధామోహన్ డైరక్ట్ చేస్తున్నారు. ఇక ఈ షూటింగ్ వివరాలు రాధామోహన్ తెలుపుతూ...మొదటి షెడ్యూల్ కులూ మనాలీ లో పూర్తయింది. ఇక రెండో షెడ్యూల్ రామానాయుడు స్టూడియోస్ లో జరుగుతుంది. ఇక మూడో షెడ్యూల్ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక ఎయిర్ పోర్ట్ సెట్ లో జరుగుతుంది. ఓ ధ్రిల్లర్ గా ఈ చిత్రం అందరినీ అలరిస్తుంది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం కాందహార్ సంఘటన ఆదారంగా తెరకెక్కుతున్నట్లు చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: ప్రకాష్ రాజ్ నాగార్జున టెర్రరిస్టు దిల్ రాజు రాధామోహన్ ఆకాశమంతా పయనం ఎయిర్ పోర్ట్ prakash raj nagarjuna dil raju payanam air port terrorist
Story first published: Wednesday, March 24, 2010, 12:24 [IST]
Other articles published on Mar 24, 2010