Just In
- 9 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 10 hrs ago
బాత్ టబ్ పిక్తో రచ్చ.. లైవ్కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 11 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 12 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- Automobiles
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
- Lifestyle
ఆదివారం దినఫలాలు : ఈరోజు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పని చేయాలి...!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్పై రోహిత్ వివరణ!!
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పొద్దున రిలీజ్.మధ్యాహ్నం కేబుల్ టీవీలో.., తలపట్టుకుంటున్న నిర్మాతలు
ఉడ్తా పంజాబ్ కి ఏ ముహూర్తాన ఆ పేరుపెట్టారో గానీ అడుగడుగునా కష్టాలే ఎదురౌతున్నాయి. స్వేచ్చగా ఎగరటం అటుంచి వెంట వెణ్టనే సంకెళ్ళు పడుతున్నాయి. ముందు సెన్సార్ సమస్య తరువాత కోర్టు వివాదం.. ఇలా ఒక్కో సమస్య నుంచి బయటపడిన ఈ సినిమాకు ఇప్పుడు పైరసీతో భారీ దెబ్బ తగిలింది.
సినిమా రిలీజ్ కు ముందే ఆన్ లైన్ లో పూర్తి సినిమా పెట్టేయడంతో నిర్మాతలు తల పట్టుకున్నారు. పైరసీపై పోలీసులకు కంప్లయింట్ ఇచ్చినా, ఆన్ లైన్ లో సినిమా సర్క్యులేట్ అవ్వటాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. ఇప్పుడు పుదుచ్చేరిలో జరిగిన ఇంకో సంఘటన నిర్మాతలను ఇంకా కష్టాల్లోకి నెట్టింది.

పుదుచ్చేరి లో లోకల్ గా ఉన్న ఒక కేబుల్ చానెల్ లో నిన్న సాయంత్రం "ఉడ్తా పంజాబ్" పైరసీ వెర్షన్ ప్రసారం అయ్యింది... అదే ఏరియాలో ఉండే తమిళ హీరో సూర్య ఈ విశయాన్ని తన ట్విట్టర్ లో తెలపటం తో. ఇండస్ట్రీలో గగ్గోలు రేగింది. ఆ ప్రాంతం లో ఇక తమ కలెక్షన్లకు గండి పడ్డట్టే చెబుతోంది.ఉడ్తా పంజాబ్ బృందం.
సినిమా పైరసీ అయిన దగ్గరనుంచి చిత్ర నిర్మాతలతో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎంతగా ప్రచారం చేస్తున్నా, పైరసీని మాత్రం అరికట్టలేకపోతున్నారు. సెన్సార్ బోర్దు మీదే అందరి అనుమానాలూ ఉన్న..ఖచ్చితంగా నిరూపుఇంచలేకపోవటం తో సైలెంట్ గా ఉన్నారు. ఇప్పటికైన పైరసీ చేసిన వారిని శిక్షించడానికి కఠిన చట్టాలను ఏర్పాటు చేయాలని ఇండస్ట్రీ వర్గాలు కోరుతున్నారు.,