Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మోసం చేసారు, ఇప్పటికీ అద్దె ఇంట్లో నే: పూరీ జగన్నాధ్
నా సినిమాలో ట్విస్ట్ లు ఉన్నట్లు...నా జీవితంలో కూడా ఎన్నో ట్విస్ట్ లు! చాలా ఎదురుదెబ్బలు తిని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. ఎవరినైనా నమ్మి బాధ్యతలు అప్పగిస్తే మోసం చేస్తున్నారు. పదేళ్లయ్యింది నేను దర్శకుడినై. కోట్లు సంపాదించాను. కానీ ఇప్పుడు అద్దె ఇంట్లో ఉంటున్నాను అంటూ వాపోయారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్. తన నుంచి మంచి సినిమాలురాకపోవటానకి కారణం చెపుతూ...పై విధంగా స్పందించారు. అలాగే నేనేమన్నా అక్రమంగా సంపాదిస్తున్నానా? ప్రజలను మోసం చేసి డబ్బు ఆర్జించడం లేదుకదా? నేనొక్కడ్నే ఈ ఒత్తిడి భరించలేకపోతున్నాను. ఇవన్నీ నాలోని క్రియేటివిటీపై ప్రభావం చూపించి మంచి సినిమా చేయలేకపోతున్నాను. నాకు తగిలే దెబ్బలు అలాంటివి మరి. అందుకే ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చేసుకోవాల్సి వస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసారు. పూరీ జగన్నాధ్ ఆర్దిక పరిస్ధతి బాగోలేదు..అప్పులు పాలై ఆఫీసు సైతం అమ్మేసారు అని వినపడుతున్న నేపధ్యంలో ఈ స్టేట్ మెంట్ కి ప్రాధాన్యత ఏర్పడింది.