Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘రారా కృష్ణయ్య’ పెద్దలకు మాత్రమే!
హైదరాబాద్: సందీప్ కిషన్, రెజీనా జంటగా నటిస్తున్న చిత్రం 'రారా కృష్ణయ్య' చిత్రం సెన్సార్ కార్య్రమాలను పూర్తి చేసుకునింది. ఈచిత్రానికి సెన్స్ బోర్డు 'A' సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ శిష్యుడు మహేశ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం జూలై 4 న విడుదల కానుంది.
ఈ చిత్రానికి వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మాత. జగపతిబాబు ఈ చిత్రంలో హీరో అన్నగా ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం ట్రైలర్స్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఓపినింగ్స్ బాగుంటాయని భావిస్తున్నారు.
సినిమాకు సంబంధించిన ఫోటోలు, వివరాలు స్లైడ్ షోలో...
నిర్మాత వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ....
వెంకటాద్రి
ఎక్స్
ప్రెస్
చిత్రం
తరువాత
సందీప్
కిషన్
సినిమాలపై
అంచనాలు
పెరిగాయి.
ఆ
అంచనాలకు
తగిన
విధంగా
ఈ
చిత్రం
ఉంటుందన్నారు.
జగపతి బాబు
లక్ష్యం
సినిమాలో
గోపిచంద్
అన్నగా
నటించిన
జగపతిబాబు
మళ్ళీ
ఈ
చిత్రంలో
ఆ
తరహా
పాత్ర
చేస్తున్నారు.
ఇటీవల
ఆచి
తూచి
సినిమాలు
ఎంపిక
చేసుకుంటున్న
జగపతిబాబు
లెజెండ్
సినిమాలో
ప్రతి
నాయకుడిగా
నటించినసంగతి
తెలిసిందే.
సందీప్ మాట్లాడుతూ...
ఇప్పటిదాకా
నా
సినిమాలో
ఒకరో,
ఇద్దరో
పెద్ద
నటులు
కనిపించేవారు.
ఈ
చిత్రంలో
ప్రతి
ఫ్రేమ్లోనూ
పెద్ద
నటీనటులున్నారు.
నిర్మాత
ఖర్చుకు
వెనకాడకుండా
తెరకెక్కిస్తున్నారు.
జగపతిబాబుగారితో
నటించడం
ఆనందంగా
ఉంది.
మంచి
లవ్
ఎంటర్టైనర్.
అచ్చు
మంచి
సంగీతాన్నిచ్చారు
అన్నారు.
దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..
ఈ సినిమాలో జగపతిబాబు గారి పాత్ర చాలా ఎగ్జయిటింగ్ గా ఉంటుంది. ఆయన వేసే గెటప్ లు మెయిన్ హైలైట్స్ అవుతాయి. జగపతిబాబు, అల్లరి రవిబాబు, తనికెళ్ళ భరణి,బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్ , నల్లవేణు, సత్యం రాజేష్, శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అచ్చు.