For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News జగన్కు షాక్..పిఠాపురంలో వైసీపీకి భారీగా రాజీనామాలు
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా...
News
oi-Saraswathi N
By Sindhu
|
ఫుల్ లెగ్త్ గ్రాఫిక్ మూవీ 'ఈగ" అనే యానిమేషన్ సినిమా చేయాలనుకుంటున్నాడు రాజమౌళి. దానికి సంబందించిన స్ర్కిప్ట్ ను సిద్దం చేసుకొన్నాడని సమాచారం. అయితే దీనికయ్యే ఖర్చు భారీగానే ఉంటుందని సమాచారం. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉన్న బేనర్ నిర్మిస్తే బాగుంటుందన్నది రాజమౌళి ఫీలింగ్ అట. ప్రముఖ హాలీవుడ్ సంస్థ వాల్ట్ డిస్నీ అయితే బాగుంటుందని రాజమౌళి అనుకుంటున్నాడు. అదే గనుక జరిగితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గ్రాఫిక్స్ గా రాజమౌళి చిత్రమే నిలుస్తుంది.
ఆల్రెడి రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ రావు దర్శకత్వంలో సిద్దార్థ, శృతిహాసన్ జంటగా రూపొందుతున్న తెలుగు చిత్రాన్ని వాల్ట్ డిస్నీ నిర్మిస్తోంది. ఆ రకంగా ఈ హాలీవుడ్ సంస్థ టాలీవుడ్ లోకి ఎంటరయ్యింది. ప్రస్తుతం తన లక్ష్యం ఈ సంస్థని సెట్ చేయడానికి రాజమౌళి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రాజమౌళి రాఘవేంద్రరావు సూర్య ప్రకాష్ రావు సిద్ధార్థ శృతి హాసన్ ఈగ వాల్ట్ డిస్నీ rajamouli eega walt disney raghavendra rao surya prakash rao siddharth shruti hassan
Story first published: Thursday, August 19, 2010, 11:40 [IST]
Other articles published on Aug 19, 2010