For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బయడపడ్డ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం
- Sports సన్రైజర్స్ స్టార్ ప్లేయర్కు `ఇండియా` అంటే అసహ్యం అనుకున్నా
- Travel ఆరు రోజుల్లో కేరళలోని ఈ ప్రాంతాలు చూడొచ్చు..
- Technology ధర రూ.14,999 కే 6000mAh బ్యాటరీ, 8GB ర్యామ్ స్మార్ట్ఫోన్ విడుదల.. ఈ కార్డు ద్వారా రూ.1000 తగ్గింపు!
- Finance Windfall Tax: ముడి చమురుపై విండ్ఫాల్ టాక్స్ పెంపు.. ఇరాన్ దాడి తర్వాత..
- Lifestyle శరీరంలో ఈ లక్షణాలు రక్తస్రావం కలిగించే హిమోఫిలియా అయ్యుండొచ్చు కారణాలు మరియు నివారణ
- Automobiles రూ. 3 కోట్ల ఖరీదైన లంబోర్ఘినీ కారుకు నిప్పు పెట్టిన స్నేహితులు.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.!!
వయసు మళ్లిన వాళ్లమనే రామ్ చరణ్ ని...నాగార్జున
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
చిరంజీవి కుమారుడు రామ్చరణ్ తేజను మా టీవీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేర్చుకున్నట్లు 'మా' టీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ ప్రకటించారు. 'మా' టీవీ మరో రెండు చానళ్లను ప్రారంభించింది. ఇప్పటికే మా, మా మ్యూజిక్తో అలరిస్తున్న 'మా' సంస్థ... కొత్తగా మా జూనియర్స్, మా సినిమా అనే చానళ్లను తెలుగు ప్రేక్షకులకు అందించింది.
ఈ సందర్భంగా 'మా' టీవీ భాగస్వామి నాగార్జున మీడియాతో మాట్లాడుతూ... మేం అందరం కాస్త వయసు మళ్లిన వాళ్లమే. నేటి తరం టీవీ ప్రేక్షకులకు ఏ తరహా వినోదం కావాలన్న దానిపై మాకు మూస అభిప్రాయాలే ఉంటాయి. ఓ యంగ్ మైండ్ మా బోర్డ్ సభ్యుల్లో ఉంటే బాగుంటుందని ఎన్నాళ్లుగానో చెబుతున్నాను. అది ఈనాటికి కుదిరింది అన్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: నాగార్జున రామ్ చరణ్ మెరపు గగనం చిరంజీవి నిమ్మగడ్డ ప్రసాద్ మగధీర చిరుత nagarjuna ram charan merupu gaganam maghadheera chirutha
Story first published: Sunday, February 6, 2011, 13:16 [IST]
Other articles published on Feb 6, 2011