Don't Miss!
- Lifestyle అరెంజ్ మ్యారెజ్ చేసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఈ ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిందే..
- Sports IPL 2024 ఫిక్సింగ్ కలకలం.. నలుగురు అరెస్ట్!
- News బీఆర్ఎస్కు మరో షాక్: బీజేపీలోకి బేతి సుభాష్ రెడ్డి, ఈటలకు మద్దతు
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఒక్క నిజంతో రామ్ చరణ్ ‘మెరుపు’ పై అభిమానుల కలలు...
ఆరెంజ్ సినిమా పూర్తి కాగానే తన తదుపరి చిత్రాన్ని 'మెరుపు" వేగంతో పూర్తి చేయాలని రామ్ చరణ్ డిసైడయ్యాడు. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రామ్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ ఫుట్ బాల్ ఎందుకు ఇండియాలో పాపులర్ కాలేదనే సంగతిని చెబుతుందని చరణ్ అంటున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన ఇద్దరు కథానాయికలునటిస్తారు. షూటింగ్ మొదలపెట్టగానే ఏకధాటిగా షూటింగ్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తారు. నిజంగా ఫుట్ బాల్ ప్లేయర్ అనిపించడానికి చరణ్ ఈ చిత్రం కోసం ఇప్పట్నుంచే ఈ ఆటకి సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. రోజుకి కనీసం నాలుగైదు గంటలు ఫుట్ బాల్ ఆటకే కేటాయిస్తున్నాడు. 'ఆరెంజ్" లో డిఫరెంట్ గెటప్ తో కనిపిపించిన చరణ్ 'మెరుపు"లో మరో కొత్త వేషధారణతో కనిపిస్తాడు. ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ధరణి గతంలో బంగారం సినిమా తీశాడనే ఒక్క నిజం మాత్రమే అభిమానులకి 'మెరుపు"కలలు తెప్పిస్తోంది.