Don't Miss!
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
ఆ ఒక్క నిజంతో రామ్ చరణ్ ‘మెరుపు’ పై అభిమానుల కలలు...
ఆరెంజ్ సినిమా పూర్తి కాగానే తన తదుపరి చిత్రాన్ని 'మెరుపు" వేగంతో పూర్తి చేయాలని రామ్ చరణ్ డిసైడయ్యాడు. తమిళ దర్శకుడు ధరణి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ గేమ్ బ్యాక్ డ్రామ్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ ఫుట్ బాల్ ఎందుకు ఇండియాలో పాపులర్ కాలేదనే సంగతిని చెబుతుందని చరణ్ అంటున్నాడు. ఈ చిత్రంలో చరణ్ సరసన ఇద్దరు కథానాయికలునటిస్తారు. షూటింగ్ మొదలపెట్టగానే ఏకధాటిగా షూటింగ్ చేసి వచ్చే సమ్మర్ లో రిలీజ్ చేస్తారు. నిజంగా ఫుట్ బాల్ ప్లేయర్ అనిపించడానికి చరణ్ ఈ చిత్రం కోసం ఇప్పట్నుంచే ఈ ఆటకి సంబంధించి శిక్షణ పొందుతున్నాడు. రోజుకి కనీసం నాలుగైదు గంటలు ఫుట్ బాల్ ఆటకే కేటాయిస్తున్నాడు. 'ఆరెంజ్" లో డిఫరెంట్ గెటప్ తో కనిపిపించిన చరణ్ 'మెరుపు"లో మరో కొత్త వేషధారణతో కనిపిస్తాడు. ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉన్నప్పటికీ ధరణి గతంలో బంగారం సినిమా తీశాడనే ఒక్క నిజం మాత్రమే అభిమానులకి 'మెరుపు"కలలు తెప్పిస్తోంది.