Just In
- 4 min ago
సరికొత్త లుక్లో అక్కినేని హీరో: అఖిల్ కొత్త సినిమా మొదలయ్యేది అప్పుడే
- 10 min ago
Box office: 6వ రోజు అల్లుడు అదుర్స్ డౌన్.. రెడ్ సినిమాకు వచ్చింది ఎంతంటే?
- 47 min ago
KGF Chapter 2 నుంచి షాకింగ్ అప్డేట్: ఆ ఒక్క దాని కోసమే రూ. 12 కోట్లు ఖర్చు
- 59 min ago
రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రామ్ సినిమా: కొత్త మూవీ విడుదలకు డేట్ ఫిక్స్
Don't Miss!
- Sports
'ఇండియన్స్ను తక్కువ అంచనా వేయం.. ఈ గెలుపు మమ్మల్ని చాలా రోజులు బాధిస్తుంది'
- Automobiles
2030 నాటికి భారత్లో రోడ్డు ప్రమాదాలు సున్నా చేయడానికి కేంద్రం ముందడుగు
- News
బైడెన్ ఇనాగురల్ స్పీచ్ వెనుక తెలంగాణ మాస్టర్ మైండ్.. ఆ ప్రసంగాన్ని డ్రాఫ్ట్ చేసింది మనోడే...
- Finance
అమెరికా ప్యాకేజీ ఎఫెక్ట్, సెన్సెక్స్ భారీగా జంప్: రిలయన్స్, ఐటీ స్టాక్స్ అదుర్స్
- Lifestyle
శృంగారాన్ని ప్రతిరోజూ ఆస్వాదించాలంటే... ఈ చిట్కాలను పాటించండి...
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
స్లో అయ్యాననే ఫీలింగులో రామ్ చరణ్
హైదరాబాద్: ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ చాలా స్లో అయిపోయాడు. ఆయన చివరి సినిమా ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం విడుదలై నాలుగు నెలలైనా తర్వాతి సినిమా ఇంకా మొదలు కానే లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది తనవి రెండు సినిమాలు విడుదల అవుతాయా? లేక ఒక సినిమాతోనే సరిపెట్టాల్సి వస్తుందా? అనే ఆలోచనలో పడ్డాడట.
త్వరలో ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం షూటింగు ఫిబ్రవరిలో ప్రారంభం కానుంది. ఈచిత్రం త్వరిత గతిని పూర్తి చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రస్తుతం ‘మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.

ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. శ్రీను వైట్ల సినిమా త్వరగా పూర్తయితే జులై నెలలో సురేందర్ రెడ్డి సినిమా ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎలా గైనా ఈ సంవత్సరం తనవి రెండు సినిమా రిలీజులు ఉండేలా ప్లాన్ చేసకుంటున్నాడు.
మరి రామ్ చరణ్ అనుకున్నప్రకారం పని జరుగాలంటే...దర్శకులు శ్రీను వైట్ల, సురేందర్ రెడ్డి సహకారం తప్పనిసరి. అయితే సినిమాలు మొదలైన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉంటాయో చెప్పలేం. అంతా రామ్ చరణ్ కోరుకున్న విధంగా చకచకా షూటింగులు జరుగాలని అభిమానులు ఆశిస్తున్నారు.