Don't Miss!
- News ఆన్లైన్లోనూ నామినేషన్లు దాఖలు.. తొలిరోజు తెలంగాణాలో దాఖలైన నామినేషన్లివే!!
- Sports IPL:ధోనీ ఫిక్సింగ్ చేశాడా..? సీఎస్కేను రెండేళ్లు ఎందుకు బ్యాన్ చేశారు..?
- Automobiles 5 రూపాయల గొడవ.. చిర్రెత్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. అసలేం జరిగిందంటే.!!
- Technology Samsung నుంచి కొత్త 8K మరియు 4K AI టీవీ లు లాంచ్ అయ్యాయి! ధర, ఫీచర్లు, ఆఫర్లు
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
వంగవీటి మోహన్ రంగా సరే..ఇవన్నీ వర్మ చూపెడతారా?
హైదరాబాద్: కిల్లింగ్ వీరప్పన్ సక్సెస్ తో ఉత్సాహంతో ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సంచలనానికి తెర తీసారు. గతంలో అనంతపురం ఫ్యాక్షన్ గొడవలను ‘రక్త చరిత్ర' సినిమాగా తీసి హిట్ కొట్టిన వర్మ ఇప్పడు వంగవీటి మోహన్ రంగా జీవితంపై సినిమా మొదలెట్టపబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్వీట్ ద్వారా తెలియచేసారు.
It
all
started
with
Vangaveeti
Radha
killing
and
ended
with
killing
Vangaveeti
Ranga
....My
next
film's
name
is
"Vangaveeti"
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
January
2,
2016
రంగా రాజకీయ ఆరంగ్రేటం మొదలు రంగా హత్యకు దారితీసిన పరిణామాలు, రంగా హత్యతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వర్మ తన సినిమాలో చూపించనున్నాని చెప్తున్నారు.
Film
starts
with
the
raise
of
Radha
and
ends
with
the
death
of
Ranga..That's
why
I
am
calling
the
film
"Vangaveeti"
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
January
2,
2016
రంగా సోదరుడు రాధాకృష్ణ హత్యతో ఈ కథ ప్రారంభమై రంగా హత్యతో ముగుస్తుందని వర్మ తెలిపారు.
Film
starts
with
the
raise
of
Radha
and
ends
with
the
death
of
Ranga..That's
why
I
am
calling
the
film
"Vangaveeti"
—
Ram
Gopal
Varma
(@RGVzoomin)
January
2,
2016
నిజానికి పరిటాల కంటే వంగవీటి రంగాది మరింత సినిమాటిక్ జీవిత కథ. మరి రంగా చరిత్ర సినిమాగా ఇంతకాలం ఎండుకు రాలేదు? అందుకు సామాజిక వర్గాలకు సంబంధించిన అనేక చిక్కుముడులు ఉన్నాయి. కమ్మ- కాపు లీడర్ల మధ్య, గ్రూపుల మధ్య విజయవాడ చరిత్ర నడిచింది. మధ్యలో కమ్యూనిస్టుల పాత్ర కొంత ఉంటుంది.
కాపు, ఇతర అణగారిన వర్గాల గ్యాంగ్ లీడర్ అయిన రంగా కమ్మ కులానికి చెందిన రత్నకుమారిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం, గ్యాంగ్ వార్ లో మరణించిన అన్న పేరు కొడ్డుక్కి పెట్టుకోవడం, కమిషనర్ గా వచ్చిన కెఎస్ వ్యాస్ రంగాను తిప్పలు పెట్టడం, ఆ తర్వాత నిరాహారదీక్షా శిబిరంలోనే హత్యకు గురికావడం, పర్యవసానంగా కింది వర్గాల ప్రజల ఒక భూస్వామ్య కులంపై దాడి చేయడం ఎంతో ఉత్కంఠ భరితమైన అంశాలు రంగా కథలో ఉన్నాయి. తమిళ యాక్షన్ సినిమాల రేంజ్ లో ఉండే ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలున్నాయి.