Don't Miss!
- News కవితకు బెయిల్ కోసం నిరీక్షణ తప్పదు; ఈడీ కేసులోనూ తీర్పు రిజర్వ్!!
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
'ప్రతి రోజు' కొత్తగా...బిందు మాధవి, రవిబాబు
'అవకాయ్ బిర్యానీ' పరిచయమై 'బంపర్ ఆఫర్', ఓం శాంతి చిత్రాలతో సెటిలయిన భామ బిందు మాధవి. ఆమె త్వరతో ఓ థ్రిల్లింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సినిమా పేరు 'ప్రతి రోజు'. యధార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రవిబాబు ముఖ్యపాత్ర చేశారు. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో నాగేందర్ వి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం గురించి దర్శకుడు చెబుతూ...బిందు మాధవి, రవిబాబు పాత్రల చిత్రణ కొత్తగా...ఆసక్తిదాయకంగా ఉంటుంది' అంటున్నారు. అలాగే టైటిల్ను బట్టే ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చునని, ఇందులోని ప్రతి సన్నివేశం ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యే విధంగా ఉంటుంది. ఛాయాగ్రహణం, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం అన్నారు. చలపతిరావు, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, ఆయేషా జలీల్, దువ్వాసి మోహన్, హేమ, హర్షవర్థన్, 'చిత్రం' భాషా, 'సత్యం' రాజేశ్, రాజ్యలకి, తదితరులు ఇతర పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శామ్ప్రసేన్, కెమెరా: వంశీ, నిర్మాణం: ప్రకాశ్ వి.ప్రొడక్షన్స్.