Don't Miss!
- Technology X ప్లాట్ఫాం ప్రీమియం ఫీచర్లను ఉచితంగా వినియోగించుకోవచ్చు.. వారికి మాత్రమేనని ఎలాన్ మస్క్ ప్రకటన!!
- News మోదీ ప్రధాని అయ్యే వరకు నిద్రపోము, ఎవరు మునిగిపోతారో జూన్ 4వ తేదీ తెలుస్తుంది సీఎం గారు !
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Sports రసెల్కు భయపడి ఆ బౌలర్పై వేటు..KKRతో ఆడే RCB తుది జట్టు ఇదే!
- Automobiles సమ్మర్లో కార్లలో వీటిని అస్సలు ఉంచొద్దు.. లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రవితేజ కొత్త సినిమా ప్రారంభం, మూడోసారీ ఆ హీరోయిన్ తో!
మాస్ మహారాజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నేల టికెట్టు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో ఈనెల 10న గ్రాండ్ గా చెయ్యబోతున్నారు. పవన్ కళ్యాణ్ ఈ వేడుకకు హాజరు కాబోతున్నాడు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటించబోతున్న సంగతి తెలిసిందే.
దర్శకుడు కళ్యాణ్ కృష్ణ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులను మొదలెట్టేశారు. తాజా సమాచారం మేరకు రవితేజ ఈరోజు (సోమవారం) సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకేక్కబోయే తేరి రీమేక్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ ఈ సినిమా నిర్మించబడుతోంది.
గతంలో హీరో రవితేజతో కలిసి 'వీర','సారొచ్చారు' వంటి సినిమాల్లో నటించింది కాజల్ అగర్వాల్. ఆ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ను సాధించలేకపోయాయి. అయితే ఇప్పుడు మరోసారి కాజల్ తో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు మాస్ మాహారాజ. సంతోష్ శ్రీనివాస్ తెరకేకిస్తున్న ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది.