Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తమ్మారెడ్డి భరద్వాజ పై గెలిచిన సాగర్
తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం అధ్యక్షునిగా ప్రముఖ దర్శకులు, నిర్మాత సాగర్ ఎంపికయ్యారు మరో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో పోటీపడి విజయం సాధించి సాగర్ ఈ పదవిని కైవసం చేసుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ ప్యానల్లోని కృష్ణవంశీ ఉపాధ్యక్షునిగా ఎంపిక కాగా ఇదే ప్యానల్ నుంచి దర్శకుడు జి.రాంప్రసాద్ ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. రెండేళ్లు పదవీకాలం కలిగిన పూర్తి కార్యవర్గం వివరాలు ...అధ్యక్షులు: సాగర్, ఉపాధ్యక్షులు: ఎ.మల్లిఖార్జున్(మల్లి), కృష్ణవంశీ, ప్రధాన కార్యదర్శి: జి.రాంప్రసాద్, సంయుక్త కార్యదర్శులు: వడ్డాణం రమేష్, కె.రంగారావు, నిర్వాహక కార్యదర్శులు: చంద్రమహేష్, కాదంబరికిరణ్, కాశీ విశ్వనాథ్, కార్యనిర్వాహక సభ్యులు: వి.ఎన్.ఆదిత్య, ఎ.ప్రభు, కోటిబాబు.వై, పి.శ్రీనివాసరావు (చెవిపోగు), రాజమౌళి, అళహరి, కోటేశ్వర్రావు, పి.వి.రామారావు. గెలుపొందిన వీరందరికీ ధట్స్ తెలుగు శుభాకాంక్షలు తెలుపుతోంది.