ఎన్టీఆర్‌ లవకుశ : ఫ్యాన్స్ కోసం ఒక బిగ్ సర్ప్రైజ్

ఎన్టీయార్‌ లవకుశ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా సెలెక్ట్‌ అయ్యారు. అయితే ఈ సినిమాలో క్యామియో చేయనున్న ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో కాదు..

జూనియర్ ఎన్టీఆర్, బాబీ కాంబినేషన్ లో లో సినిమా ప్రారంభం అయిన తెలిసిందే. కళ్యాణ్ రామ్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ మూవీలో యంగ్ టైగర్ మూడు పాత్రలు పోషించనుండగా.. ఇంకా ఈ మూడుపాత్రలతోనూ జతకట్టే ముగ్గురు హీరోయిన్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభిచేసినట్లు మూడు వారాల క్రితమే కళ్యాణ్ రామ్ అనౌన్స్ చేశాడు..

జై లవకుశ అనే వర్కింగ్ టైటిల్ పై రూపొందుతున్న ఈ సినిమాలో.. ఇప్పటివరకూ రాశిఖన్నాను మాత్రమే హీరోయిన్ గా ప్రకటించారు. మరో హీరోయిన్ పాత్రకు నివేదా థామస్ ను దాదాపుగా ఖాయం చేశారు అన్న సమాచారం అయితే ఉంది. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ చేస్తున్న మూడో పాత్రకు హీరోయిన్ ని కూడా ప్రకటిస్తారని భావించారు కానీ.. అసలు మూడో రోల్ కి హీరోయిన్ ఉండదన్నది లేటెస్ట్ న్యూస్.నెగెటివ్ షేడ్స్ ఉండే ఈ పాత్రకు ఓ స్టార్ హీరోయిన్ తో కేమియో చేయించబోతున్నారట. అంతే తప్ప ఫుల్ లెంగ్త్ హీరోయిన్ రోల్ మాత్రం సినిమాలో ఉండదని అంటున్నారు. ఇద్దరు హీరోలూ ఒక విల క్యారెక్టర్లు కావటంతో ఈ విలన్ పాత్రకి హీరోయిన్ లేదన్నమాట.

Samantha Special Role in Jai Lava Kusa?

కాగా, ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా సెలెక్ట్‌ అయ్యారు. అయితే ఈ సినిమాలో క్యామియో చేయనున్న ఆ స్టార్‌ హీరోయిన్‌ ఎవరో కాదు.. ఇప్పటికే ఎన్టీయార్‌తో నాలుగు సినిమాలు చేసిన సమంత. జస్ట్‌ ఓ ఐదు నిమిషాల పాటు కనబడే సర్‌ప్రైజింగ్‌ అప్పీరియెన్స్‌ ఇవ్వనుందట సమంత. సమంత ప్రస్తుతం నాగార్జునతో చేస్తున్న 'రాజుగారి గది-2'తోపాటు సుకుమార్‌, చరణ్‌ కాంబినేషన్‌లో కూడా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X