Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
తిండి మానేసిన సంజయ్ దత్, జైల్లోనే కుమిలిపోతూ...
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణేలోని ఎరవాడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత మూడు రోజులుగా సంజయ్ దత్ తనలో తానే కుమిలి పోతున్నాడట. కనీసం ఆహారం కూడా ముట్టుకోవడం లేదని తెలుస్తోంది. దుఖ: సాగరంలో మునిగి పోయిన సంజయ్ దత్ ను చూడలేక పోతున్నామని తోటి ఖైదీలు అంటున్నట్లు సమాచారం.
సంజయ్ దత్ ఇంత బాధలో ఉండటానికి కారణం తన మేనత్త రాణి బాలి మరణించడమేనని తెలిస్తోంది. సంజయ్ దత్కు చిన్నప్పటి నుంచి తన మేనత్తతో ఎంతో సాన్నిహిత్యం ఉంది. దీంతో, ఆమె మరణాన్ని సంజయ్ తట్టుకోలేకపోతున్నారు. మేనత్త అంత్యక్రియలకు హాజరుకావాలని సంజయ్ కోరినప్పటికీ, జైలు అధికారులు ఆయనకు అనుమతి ఇవ్వలేదని సమాచారం.
సంజయ్
దత్
కేసు
విషయానికొస్తే..
1993
బాంబు
పేలుళ్ల
కేసులో
సంజయ్
దత్
పూణెలోని
ఎరవాడ
జైలులో
గడుపుతున్న
సంగతి
తెలిసిందే.
అక్రమంగా
ఆయుధాలు
కలిగి
ఉన్నాడనే
అభియోగం
రుజువు
కావడంతో
టాడా
కోర్టు
సంజయ్
దత్కు
ఆరేళ్ల
కారాగార
శిక్ష
విధించింది.
టాడా
కోర్టు
తీర్పును
సుప్రీంకోర్టు
సమర్థిస్తూ
శిక్షను
మాత్రం
ఐదేళ్లకు
తగ్గించింది.
రెండు దశాబ్దాల క్రితం సంజయ్ దత్ 18 నెలల పాటు జైలులో ఉన్నాడు. దాంతో మిగిలిన 42 నెలలు సంజయ్ దత్ కారాగార శిక్ష అనుభవించాలని సుప్రీంకోర్టు మార్చి 21, 2013న తేదీన తీర్పు చెప్పింది. సంజయ్ దత్ మే 16, 2013న తేదీన ముంబై కోర్టులో లొంగిపోయారు. ఆ తర్వాత ఆయనను పూణేలోని యెరవాడ జైలుకు తరలించారు.