Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్రైజర్స్ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
సావిత్రి బందువులు మహానటి దర్శక, నిర్మాతలను కలిసారంట, ఎందుకో తెలుసా?
నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. సావిత్రి రిలేటివ్స్ మహానటి యూనిట్ ను కలవడం జరిగిందని సమాచారం.
నటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'మహానటి' ఇటీవలే విడుదలిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది. 'వై జయంతి మూవీస్' సంస్థలో రూపొందించబడుతున్న ఈ సినిమాను నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మే 9న ఈ సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
తాజా సమాచారం మేరకు నటి సావిత్రి బందువులు మహానటి సినిమా తీస్తున్న దర్శక నిర్మాతలను కలవడం జరిగిందని తెలుస్తోంది. వీరెందుకు కలిసారంటే... సావిత్రి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను సినిమాలో చూపించవద్దని చెప్పడానికి కలిసారని సమాచారం. సావిత్రి జీవితంలో చుపించకుడని సంఘటనలు ఏమున్నాయని అనుకుంటున్నారా ? అసలు వివరాల్లోకి వెళ్ళితే..
సావిత్రి చివరి రోజుల్లో తన దగ్గర సరైన డబ్బు లేక, ఇబ్బందులు పడిందని, ఆ సంఘటనలు తెరమీద చుపించావద్దని సావిత్రి బందువులు చిత్ర యూనిట్ కు చెప్పినట్లు సమాచారం. అందుకు చిత్ర యూనిట్ కూడా వారి సలహాను అంగీకరించారని తెలుస్తోంది. అన్ని వర్గాల వారికీ ఈ సినిమా నచ్చే విధంగా తీస్తున్నామని చిత్ర యూనిట్ చెబుతోంది.