Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'త్రిషం' కు స్వర్గం
విడిపోయిన
కరీనా
కపూర్,
షాహిద్
కపూర్
జంటగా
చేసిన
బాలీవుడ్
సూపర్
హిట్
'జబ్
వుయ్
మెట్'
సినిమాని
తమిళంలో
మోజర్
బేర్
కంపెనీ
వారు
రీమేక్
చేస్తున్న
సంగతి
తెలిసిందే.
దాన్లో
ధనుష్
ని
హీరోగా...త్రిషను
హీరోయిన్
గా
తీసుకున్నారు.
రేపో...మాపో
షూటింగ్
స్టార్ట్
అవుతుందనుకున్న
దశలో
త్రిషను
మారుస్తూ...శ్రియను
తీసుకుంటూ
డెషిషన్
తీసుకున్నారు.
త్రిష
పొగురుమోతు
తనంతో
బయిట
ప్రొడ్యూసర్స్
కి
ట్విస్ట్
ఇచ్చినట్లే
మోజర్
బేర్
వారికి
ఇవ్వచూసిందనీ
అందుకనే
వారు
మొహమాటం
అనేది
లేకుండా
త్రిషను
తీసేసి
శ్రియను
తీసుకున్నారని
చెప్పుకుంటున్నారు.
అందులోనూ
గతంలో
శ్రియ,ధనుష్
కాంబినేషన్
లో
Thiruvilayadal
Arambam
అనే
సూపర్
హిట్
వచ్చింది.
అలా
ఊహించని
విధంగా
త్రిష
కెరీర్
లో
ఈ
భారీ
మార్పు
చోటు
చేసుకుంది.
ఇలా
సీన్
రివర్స్
అవటంతో
త్రిష
డైలమాలో
పడిందట.
అందులోనూ
మోజర్
బేర్
వారి
రాబోయే
భారీ
బడ్జెట్
చిత్రం
Abhiyum
Naanum
లోనూ
ఆమే
హీరోయిన్.
ఇప్పుడీ
సంఘటన
జరుగంతో
దాంట్లో
నయినా
ఆమె
ఉంటుందా
అని
ఆమెకి
అనుమానం
వస్తోందిట.
దాంతో
చేతికందిన
స్వర్గం
చేజారుతుందా
అని
ఆలోచనలతో
ఉక్కిరిబిక్కిరి
అవుతోందిట.