For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రూమర్స్ పై మండిపడుతున్న శ్రీదేవి భర్త
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మెగాస్టార్ సూపర్ హిట్ అయిన అత్తకుయముడు అమ్మాయికి మొగుడు చిత్రాన్ని ఇప్పటి తరంవారికి అనుగుణంగా కొన్ని మార్పులు చేసి, రామ్ చరణ్ తో తెరకెక్కించే ఆలోచన వుందని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయనే సంగతి తెలిసిందే. అలాగే ఈ సినిమాలో రామ్ చరణ్, జాహ్నవి హీరో, హీరోయిన్స్ గా చేస్తారని, హీరో అత్తగా శ్రీదేవి నటించడానికి ఇష్టపడుతున్నారని కంటిన్యూగా వినపడుతోంది. అయితే దీనిపై శ్రీదేవి భర్త బోనీ కపూర్ మండిపడుతున్నాడు. దానికి ఆయన జాహ్నవి వయస్సు ఎంత కేవలం పదమూడేళ్ళు...ఎలా ఆమెను హీరోయిన్ పరిచయం చేస్తామని రాస్తున్నారు అన్నారు. అలాగే శ్రీదేవి అత్తగా నటిస్తుందనే విషయాన్ని ఖండిస్తూ...ఓ నెగిటివ్ రోల్ తో నిన్నటి స్టార్ హీరోయిన్ ఎలా రీఎంట్రీ ఇస్తుందనుకుంటున్నారు..కాస్త ఆలోచించండి...ఎంత సిల్లీగా ఉందో అన్నారు...అదీ మ్యాటర్.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: చిరంజీవి బోనీ కపూర్ రామ్ చరణ్ తేజ్ శ్రీదేవి జాహ్నవి chiranjeevi ram charan teja sridevi jhanavi boney kapoor
Story first published: Wednesday, October 6, 2010, 14:38 [IST]
Other articles published on Oct 6, 2010