Just In
- 25 min ago
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్ విడుదల: తెలుగుతో పాటు ఆ భాషల్లో కూడా వదిలారు
- 57 min ago
మహేశ్ బాబు పేరిట ప్రపంచ రికార్డు: సినిమాకు ముందే సంచలనం.. చలనచిత్ర చరిత్రలోనే తొలిసారి ఇలా!
- 2 hrs ago
ఘనంగా హీరో వరుణ్ వివాహం: సీసీ కెమెరాలు తీసేసి మరీ రహస్యంగా.. ఆయన మాత్రమే వచ్చాడు!
- 2 hrs ago
శ్రీరాముడిపై మోనాల్ గజ్జర్ అనుచిత వ్యాఖ్యలు: అందుకే అలాంటోడిని చేసుకోనంటూ షాకింగ్గా!
Don't Miss!
- Finance
యస్ బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 20 శాతానికి చేరుకోవచ్చు
- Sports
టెస్ట్ల్లో ఆ అవకాశమిస్తే అదృష్టంగా భావిస్తా: వాషింగ్టన్ సుందర్
- News
షర్మిల నిజంగానే జగన్ను ధిక్కరించబోతున్నారా... ఆ ప్రచారంలో అసలు లాజిక్ ఉందా...?
- Automobiles
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- Lifestyle
ఇంట్లో మీ రక్తపోటును తనిఖీ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన 7 విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రివ్యూల ఆపండి అంటూ 'నిర్మాతల మండలి' ప్రకటన
హైదరాబాద్: సినిమా రివ్యూలపై తెలుగు సినిమా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోప్పడింది. మీడియా వాళ్లు ఇచ్చే రివ్యూల వల్ల సినిమా పరిశ్రమకు నష్టాలు వస్తున్నట్లు మండలి తెలిపింది. సినిమా విడుదల అవ్వగానే రివ్యూలు రాసే సంస్కృతిని మీడియా మానుకోవాలని కోరింది. చిత్ర పరిశ్రమ ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్ మీడియా సహకారం కోరుకుంటున్నట్లు తెలిపింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
మరోప్రక్క నిర్మాతల మండలి ప్రత్యేకంగా ఏ ఛానెళ్లతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని తెలిపింది. ఏ నిర్మాత అయినా ఏ ఛానెల్ తో అయినా ఒప్పందం కుదుర్చుకుని సినిమా ప్రచారం చేసుకోవచ్చని పేర్కొంది.

‘సిండికేట్'లా మారిన కొందరు నిర్మాతల కార్యకలాపాలతోగానీ, పబ్లిసిటీ విషయాలతోగానీ తమకు సంబంధం లేదని తెలుగు నిర్మాతల మండలి ప్రకటించింది. నిర్మాతల మండలిని కాదని కొందరు పెద్ద నిర్మాతలు ‘అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ తెలుగు ఎల్ఎల్పీ' (లిమిటెడ్ లయబులిటీ పార్ట్నర్షిప్)గా సిండికేట్ అయిన విషయం తెలిసిందే. దీనిపై మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ స్పందించారు. గత కొద్ది రోజులుగా పరిశ్రమలో నెలకొన్న గందరగోళాన్ని ఇతర నిర్మాతలు, మీడియా పరిగణనలోకి తీసుకోవద్దని కోరారు.