Don't Miss!
- News అహర్నిశలు ప్రజల మధ్యనే చంద్రబాబు.. చిరంజీవి; పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే
- Finance API: ఫార్మా కంపెనీలకు శుభవార్త.. ఇక లాభాలే..!
- Sports ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
గుజరాత్ డిప్యూటీ సీయెం : మహేష్ బాబుని కలిసిన కారణం ఏమిటో
మహేష్బాబు తాజా చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా మహేష్బాబుకు అభిమానులున్నారు. అయితే భాషతో సంబంధం లేకుండా మహేష్ను అభిమానించే వారున్నారని నిరూపించే సంఘటన ఇది. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఇటీవల గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగింది. ఈ షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ బాబును కలిసేందుకు గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో సహా రావడం విశేషం.
రావడమే కాదు మహేష్తో ఫోటోలు కూడా దిగారు. షూటింగ్ జరుగుతున్న తీరును దర్శకుడు మురుగదాస్ను అడిగి తెలుసుకున్నారు. గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్భాయ్ పటేల్ ఫ్యామిలీతో వచ్చి మహేష్ తో ముచ్చటించడం విశేషంగా భావిస్తున్నారు. రావడమే కాకుండా మహేష్తో ఫోటోలు కూడా దిగడం మరో చిత్రంగా చెప్పవచ్చు. గుజరాత్లో కూడా మహేష్కు ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ స్టామినా అలాంటిది మరి. గుజరాత్లో కూడా మహేష్కు ఈ రేంజ్లో ఫాలోయింగ్ ఉండటంపై ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.