For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్: మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మొదట ఎమ్.ఎస్.రాజు కొడుకుతో...శ్వేతాబసు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
'కొత్తబంగారు లోకం' కంటే ముందు నాకు ఎం.ఎస్.రాజు బేనర్లో అవకాశం వచ్చింది. ఆయన కుమారుడు సుమంత్ హీరోగా ప్లాన్ చేసిన సినిమా అది. అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళకుండానే ఆగింది. అప్పుడు చాలా బాధపడ్డాను. నిరాశపడ్డాను. అయితే అంతలోనే 'దిల్' రాజు దగ్గరి నుంచి అవకాశం రావడం జరిగింది' అంటూ చెప్పుకొచ్చారు శ్వేతా బసు. ఇక కొత్తబంగారు లోకం చిత్రం తర్వాత శ్వేతా బసు..తెలుగులో రైడ్ చిత్రం చేసింది. ఆ తర్వాత నిఖిల్ హీరోగా వచ్చిన కళావర్ కింగ్ లో కనిపించింది. ప్రస్తుతం బెల్లంకొండ నిర్మాతగా పూరీ డైరక్షన్ లో బాలయ్య హీరోగా చేసే చిత్రంలో బుక్కయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కొత్తబంగారు లోకం ఎమ్ ఎస్ రాజు దిల్ రాజు బెల్లంకొండ సురేష్ రైడ్ నిఖిల్ కళావర్ కింగ్ బాలకృష్ణ శ్వేతాబసు ms raju bellamkonda suresh balakrishna dil raju swetha basu
Story first published: Thursday, May 13, 2010, 12:32 [IST]
Other articles published on May 13, 2010