Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
పూరీ జగన్నాధ్ చిత్రం ఎందుకు రిజెక్టు చేసానంటే?: తాప్సీ
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో హిందీలో అమితాబ్కు జంటగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి..అయితే కాల్షీట్స్ సమస్య కారణంగా తాను అంగీకరించలేదని తాప్సీ చెప్పింది. అమితాబ్ లాంటి గొప్ప నటుడితో నటించాలనే కోరిక ఏ హీరోయిన్కైనా ఉంటుందన్నారు. అలాంటి అవకాశం వచ్చినా వదులుకోవాల్సి రావడం బాధ కలిగించిందని వివరణ ఇచ్చింది. అమితాబ్ తో పూరి రూపొందించనున్న చిత్రం టైటిల్ బుడ్డ. ఆ చిత్రంలో ఆమె సోనూసూద్ సరసన చేయమని అడిగారు. ఇక ఈ బుడ్డ చిత్రం పిబ్రవరి 23వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అలాగే చిరుత ఫేమ్ నేహాశర్మ కూడా ఈ చిత్రంలో ఓ ప్రధానపాత్ర ఫోషించనుంది. ఇక అమితాబ్ కి జంటగా టబు కనిపించనుంది. ఇంతకు ముందు వీరిద్దరు కాంబినేషన్ లో చీనికామ్ చిత్రం వచ్చి విజయవంతమైంది. ప్రస్తుతం పూరి జగన్నాధ్...రానా, ఇలియానాలు కాంబినేషన్లో "నేను నా రాక్షసి" చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తర్వాత మహేష్, పూరీ కాంబినేషన్ లో ది బిజినెస్ మెన్ చిత్రం రూపొందనుంది.