Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘టెంపర్’ సెన్సార్ వాయిదా పడింది
హైదరాబాద్: ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు ఈ రోజు పూర్తికావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల రేపటికి వాయిదా పడింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తుందో? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి 10 సాయంత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ బయటకు రానుంది.
‘టెంపర్' మూవీ ఈ నెల 13న గ్రాండ్గా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీగా సంఖ్యలో థియేటర్లలలో విడుదలవుతోంది. ఓవర్సీస్ మార్కెట్లో దాదాపు 250 స్క్రీన్లలో ఈ చిత్రం విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే యూఎస్ఏలో 125 లొకేషన్లు ఫిక్స్ అయ్యాయి. యూకె, ఆస్ట్రేలియా, దుబాయ్, ఇతర దేశాల్లో 100 లొకేషన్లు ఖరారైనట్లు తెలుస్తోంది. మరో 25 లొకేషన్లు రిలీజ్ నాటికి ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్టీఆర్ కెరీర్లో ఈ చిత్రం అత్యధిక ఓపెనింగ్స్ వసూళ్లు సాధించే చిత్రగా నిలవనుంది అంచనా వేస్తున్నారు.
ఫేస్బుక్
ద్వారా
లేటెస్ట్
అప్డేట్స్
ఎప్పటికప్పుడు
ఇప్పటికే
టెంపర్
ఫైనల్
కాపీ
సిద్ధమైంది.
త్వరలో
సెన్సార్
కు
వెళ్లనుంది.
ఏమైనా
చిన్న
చిన్న
మార్పులు,
సీన్స్
తొలగించే
అంశాలను
పరిశీలిస్తున్నారు.
ప్రముఖ
నిర్మాత,
ఫైనాన్సియర్
అయిన
ప్రసాద్
వి
పొట్లూరి(పివిపి)
ఇటీవల
ఈ
చిత్రాన్ని
చూసారని,
కొన్ని
మార్పులు
చేయడంతో
పాటు,
పలు
సీన్లు
తీసేయాలని
సూచించారట.
ఇంతకీ
పివిపికి
ఈ
సినిమాకు
సంబంధం
ఏమిటంటారా?...
‘టెంపర్'
చిత్రానికి
మేజర్
ఫైనాన్సియర్
ఈయనే
అని
టాక్.
ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపి, తెలంగాణ, రెస్టాఫ్ ఇండియాలో వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్. ఈ ఇద్దరి హధ్య చిత్రీకరించిన రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు. వక్కతం వంశీ అందించే కథలకు టాలీవుడ్లో మంచి ఆదరణ ఉంది. టెంపర్ కూడా మంచి విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్ముతున్నారు. ఎన్టీఆర్ కెరీర్లో ఈచిత్రం అత్యధిక ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా నిలుస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.