Don't Miss!
- News ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
- Sports RCB vs KKR: చెలరేగిన కోహ్లీ, కార్తీక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం!
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
గోపీచంద్ తో సినిమా చేయటం లేదని ఖండన
హైదరాబాద్ : ‘బిందాస్', ‘రగడ' లాంటి చిత్రాలను డైరెక్ట్ చేసిన వీరూ పోట్లకి ఎందుకనో సరైన బ్రేక్ రాలేదు. విషయమున్న మంచి రచయిత గా ప్రూవ్ చేసుకున్న ఆయన దర్శకుడుగానూ తనేంటో నిరూపించుకున్నరు. అయితే కాంబినేషన్స్, హీరోలు సెట్ కాక అలా ఖాళీగా ఉండిపోతున్నారు. 2013లో విష్ణుతో చేసిన ‘దూసుకెళ్తా' సినిమా తరువాత తిరిగి ఏ ప్రాజెక్టూ ప్రారంభించలేదు. అయితే ఈ దర్శకుడు తన తదుపరి సినిమా గోపీచంద్ తో వుంటుందని కొన్ని రోజులుగా పుకార్లు వినిపిస్తున్నాయి.
ఈ పుకార్లను ఖండిస్తూ వీరుపోట్లా తన ట్విట్టర్ అకౌంట్ లో ఈ వార్తలో నిజంలేదని తెలిపాడు. తన తదుపరి చిత్ర వివరాలు ఇంకా ఖరారు కాలేదని అధికారిక ప్రకటన కోసం కొన్నిరోజులు ఆగాల్సిందేనని తెలిపాడు.
Me
doing
a
project
with
Hero
Gopichand
is
not
true.
Nothing
has
been
finalized
yet
..
—
Veeru
Potla
(@VeeruPotla1)
June
1,
2015
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
ఇదేకాక వీరుపోట్ల విక్టరీ వెంకటేష్, రవితేజల కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ డైరెక్ట్ చెయ్యాల్సివుండగా కొన్ని కారణాల వలన అది ఆగిపోయినట్టు తెలుస్తుంది. తాజాగా సక్సెఫుల్ కాంబినేషన్ అయిన వీరు పోట్ల - మనోజ్ కాంబినేషన్లో బిందాస్ 2 అనే సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పై మంచు విష్ణు నిర్మించనున్నాడు. ఇదే విషయాన్ని నిన్న జరిగిన దూసుకెళ్తా ఆడియో ఫంక్షన్ వేడుకలో తెలియజేసారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా తెలియజేసే అవకాశం ఉంది.