ఎన్టీఆర్ 'బృందావనం' విజయోత్సవ వేడుక ఎప్పుడు..ఎక్కడ

By Srikanya

"బృందావనం" విజయం సాదించటంతో జూ ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ చిత్రం సక్సెస్ మీట్ ని ఆయన విజయవాడలో చేయాలని నిర్ణయించారు. తన అభిమానులు సమక్షంలో ఆ ఆనందాన్ని పంచుకోలని నిర్మాత దిల్ రాజుతో కలిసి నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 30వ తేదీన ఈ సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరగనుంది. ఆ పంక్షన్ లో పాలుపంచుకునేందుకు తన అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, తన హీరోయిన్స్ (కాజల్, సమంత) లతో ఈ పంక్షన్ లో కనపడనున్నారు. ఇక ఎన్టీఆర్..ఈ చిత్రం విజయంతో ఫ్యామిలీలకు కూడా ఆకట్టుకునే కొత్త ఇమేజ్ వచ్చిందని భావిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ కి బాలకృష్ణని కూడా రప్పించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వినికిడి. ఇక ఈ ఫంక్షన్ ని మొదట గుంటూరులో చేస్తానని ఎన్టీఆర్ ట్వీట్ చేసారు. కానీ తర్వాత విజయవాడ అని కన్ఫర్మ్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X