Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోయిన్స్ ప్రెవైట్ యవ్వారం..ఇరుక్కున్నారు
చెన్నై: సరదా ఒక్కోసారి ఇరికించేలా చేస్తుంది. ఇప్పుడు నజ్రియా నజ్రిమ్, రంజనీ హరిదాస్ ల పరిస్దితి అలాగే ఉంది. ఈ హీరోయిన్స్ ఇద్దరూ...కోదండ్ లో ఓ ఏనుగుపై ఎక్కి స్వారీ చేసారు. ఆ రెండు ఏనుగులూ స్టేట్ పారెస్ట్ డిపార్టమెంట్ కు చెందినవి. సినిమాకు సంభంధం లేకుండా సరదాగా చేసిన ఈ ఎడ్వంచర్ వారిని ఇబ్బందుల్లో పడేసింది.
ఫేస్బుక్ ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు
వి.కె. వెంకటచలమ్ సెక్రటరీ...హెరిటేజ్ ఏనిమల్ టాస్క్ ఫోర్స్ త్రిచూర్ కు చెందిన అధికారి ఈ విషయమై కంప్లైంట్ చేసారు. ఈ విషమయై ఏనిమల్ వెల్ఫైర్ బోర్డ్ అధికారులు, ఛీఫ్ కన్వీనర్..ఫారెస్ట్ అండ్ డైరక్టర్ జనరల్ కూడా ఇరుక్కున్నారు.
డిసెంబర్ 4,2014లో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం...ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనుమతి లేనిదే ఎవరూ వాటిపై స్వారీ చేయరాదు. ఫారెస్ట్ డిపార్టమెంట్ కు ఆ ఏనుగలపై ఓనర్ షిప్ సర్టిఫికేట్ లేనప్పటికీ, సెంట్రల్ ఏనిమల్ వెల్ఫేర్ బోర్డ్ నుంచి ఫర్మిషన్ తెచ్చుకోవాల్సిందే అంటున్నారు.
అయితే ఈ హీరోయిన్స్ ఇద్దరూ ఈ విషయాలు తమకు తెలియదని, తెలిస్తే తాము ఏనుగులపై ఎందుకు రైడ్ చేస్తామని చెప్తున్నారు. అయితే తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అని, చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని గవర్నమెంట్ అధికారులు అంటున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.