Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మహేష్ సినిమాతో సమస్యలో పడ్డ 'ఏం మాయ చేసావే' దర్శకుడు
ఏమి మాయ చేసావే చిత్రం డైరక్ట్ చేసిన గౌతం మీనన్ కి మహేష్ బాబు కొత్తగా కమిటయిన త్రి ఇడియట్స్ తో సమస్య వచ్చింది. దానకి కారణం ఆయన ఏమి మాయ చేసావే హిందీ వెర్షన్ కి మనోజ్ పరమహంసను కెమెరామెన్ గా ఎంపిక చేసుకున్నారు.ఎగ్రిమెంట్ జరిగే సమయానికి పరమహంసకు శంకర్ నుంచి పిలుపు వచ్చింది. మహేష్ హీరోగా చేయనున్న త్రీ ఇడియట్స్ రీమేక్ ను పరమహంసను కెమెరామెన్ గా చేయమని అన్నారు. దాంతో గౌతమ్ మీనన్ ప్రాజెక్టు వదిలేసి వెంటనే శంకర్ ప్రాజెక్టుకి షిప్ట్ అయిపోయాడు. దాంతో గౌతం మీనన్ షాక్ అయినా మరో కెమెరా మెన్ వేటలో పడ్డాడు.
ఇక ఈ చిత్రంలో అమీర్ ఖాన్ చేసిన లీడ్ క్యారెక్టర్ ని తెలుగులో మహేష్ బాబు, తమిళంలో విజయ్ చేస్తారు. ఇక శర్మాన్ జోషి చేసిన పాత్రను తెలుగు, తమిళంలో శ్రీరామ్(ఒకరికి ఒకరు ఫేమ్) చేస్తారు. ఇక మాధవన్ పాత్రకు తమిళ హీరో జీవాని ఎంపిక చేసారు. ఇలియానా..కరినా కపూర్ పాత్రకు, సత్యరాజ్..బొమన్ ఇరాని చేసిన ప్రొపిసర్ పాత్రలో కనిపించనున్నారు. హ్యారీష్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారు. ఏ మాయ చేసావేకి కెమెరా వర్క్ చేసిన మనోజ్ పరమహంసని ఛాయా గ్రహణంకు ఎంపిక చేసారు. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ వారు నిర్మించే ఈ చిత్రం డిసెంబర్ మొదటి వారం నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది. టైటిల్ గా త్రీ రాస్కేల్స్ అని పెడుతున్నారు.