For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాక్ నుంచి తేరుకునే లోపే మళ్ళీ..హన్సిక
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఆ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నా. ఈలోపు మళ్లీ ఇలా విరుచుకుపడటం అమానుషం అంటోంది హన్సిక. రీసెంట్ గా ముంబైలో జరిగిన దాడులును గుర్తు చేసుకుంటూ ఆమె ఇలా మాట్లాడింది. దాడులు జరిగిన సమయంకి కొద్ది నిముషాల ముందే హన్సిక ఆ దారిలో వెళ్లింది. దాంతో కొద్దిగా లేటయితే ఏంటి పరిస్ధితి అన్నట్లు ఆమె భయపడ్డానంటోంది. ఆ వార్త వినగానే షాక్ అయ్యానని, ఆ క్షణాలు తలచుకుంటే భయమేస్తోందని అంటోంది. ఇక మూడేళ్ల క్రితం ముంబైలో జరిగిన దాడులను ఇంకా మర్చిపోలేదు. అప్పడే మళ్ళీ అంటే భయం వేస్తోంది అంది. ముంబై దాడుల్లో దెబ్బతిన్నవారి క్షేమం కోసం నేను మా అమ్మతో కలిసి ముంబైలోని సిద్ధి వినాయక గుడిలో పూజలు చేశాను అంది. ప్రస్తుతం హన్సిక తెలుగులో కందిరీగ చిత్రం చేస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
English summary
Hansika tweeted- “Heart aches when you see all this, we try and forget the past and they revive all over again! Prayers for those affected and healing for the bereaved.”
Story first published: Monday, July 18, 2011, 10:23 [IST]
Other articles published on Jul 18, 2011