Don't Miss!
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సినిమా పాపులారిటితో రాజకీయాల్లోకి రాను
నేను స్వార్ధపరుడ్ని..కేవలం డబ్బులు కోసమే ఇండస్ట్రీకి వచ్చాను...ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలని..వారికి సేవ చెయ్యాలని అస్సలు రాలేదు అంటూ నిక్కిచ్చిగా తెగేసి చెప్పారు తమిళ సూపర్ స్టార్ అజిత్. ఆయన తన తాజా చిత్రం బిర్లా 2 షూటింగ్ సమయంలోకలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఆయన్ని రాజకీయాల్లోకి వస్తారా..మీ తోటి నటలు వస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే.. లేదు నాకు రాజకీయనాయకులు అంటే చాలా గౌరవం.. వారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తారు.. నేను నా సినిమా పాపులారిటిని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి రాను... అలాగే నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను.. నేను మంచి పొలిటీషన్ ని కాలేను అని ఆయన అన్నారు. అలాగే తాను సినిమాలను రిజల్ట్ ను ముందే ఊహించుకుని చెయ్యను అని అన్నారు. ఇక తన అభిమానులు తన గుండెల్లో ఉంటారని,వారు ఫిల్మ్ క్లబ్ లు తీసేసినా సరే అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం తర్వాత తాను పంజా చిత్రం దర్శకుడు విష్ణు వర్ధన్ తో సినిమా చేస్తానని అన్నారు.