Just In
- 35 min ago
సెట్లోకి వెళ్లేముందు అలా ఎంజాయ్.. విజయ్ దేవరకొండ వీడియో వైరల్
- 57 min ago
అక్కడ తీసేసినా ఇక్కడ చాన్స్ దొరికింది.. కొత్త ఊపుతో యాంకర్ వర్షిణి బ్యాక్
- 1 hr ago
Box office: అల్లరి నరేష్ 'బంగారు బుల్లోడు' మొదటి రోజు కలెక్షన్స్.. నిజంగా ఇది పెద్ద షాక్!
- 2 hrs ago
విజయ్ దేవరకొండ 'లైగర్' వచ్చేది ఎప్పుడంటే.. పూరి జగన్నాథ్ జెట్ స్పీడ్ షూటింగ్
Don't Miss!
- News
నిమ్మగడ్డ నోటిఫికేషన్పై యువ ఓటర్లు భగ్గు: 3.6 లక్షలమందికి పైగా: హైకోర్టులో ధూలిపాళ్ల పిటీషన్
- Sports
ఇష్టం వచ్చిన వాళ్లను పిలవడానికి ఇదేమైనా నా అత్తగారిల్లా.. సిరాజ్!
- Finance
ఆ టార్గెట్ చేరుకోవాలంటే ఇలా చేయాలి: నిర్మలకు మొబైల్ ఇండస్ట్రీ
- Lifestyle
తక్కువ ధరే కదా అనీ ఇవన్నీ తెలియకుండా సెకండ్ హ్యాండ్ కొనకండి..ప్రభావం వేరేగా ఉంటుంది
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్ప్లస్ నార్డ్ స్మార్ట్ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాలీవుడ్ నిర్మాత, దర్శకులకు కార్తీక వల
బాలీవుడ్ పై ఆమెకు మొదటి నుంచీ ఆలోచన ఉన్నా తెలుగులో 'జోష్'తో తెరంగేట్రం చేయటం, ప్రస్తుతం దక్షిణాదిలోని మూడు భాషల్లో గుర్తింపు తెచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. దాంతో సంతృప్తి చెందని కార్తీక బాలీవుడ్లో పాదం మోపటమే ధ్యేయమని అంటోందట. తెలుగులో దమ్ము, తమిళంలో ఇటీవల విడుదలైన 'అన్నక్కొడి'లో నటనతో పాటు గ్రామీణ నేపథ్యంలోని గ్లామర్ను ప్రదర్శించింది.
గ్లామర్ ప్రదర్శన ద్వారా బాలీవుడ్ దర్శకులను సైతం ఆకర్షించి అక్కడా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే అమ్మడి ఉద్దేశంగా ఉందట. మరి ఆమె ఆశలు ఎంతవరకు ఫలిస్తాయే వేచి చూడాల్సిందే అంటున్నారు బాలీవుడ్ జనం. స్టార్ హీరోల, హీరోయిన్ల కుమారులు, కూతుళ్ళు వారి తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలని తమ భుజాల పై వేసుకొని ప్రయాణిస్తువుంటారు. అలాగే అలాంటి వారిలో అప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూతురు హీరోయిన్ కార్తీక ఒకరు.
ప్రస్తుతం కార్తీక తెలుగులో ఎక్కువగా సినిమాలలో నటించకపోయిన తమిళ, మలయాళం సినిమాలలో నటిస్తు అక్కడ మంచి పేరుకు సంపాదించుకుంది. కార్తీకని స్టార్ లేగేన్సి గురించి అడిగినప్పుడు, కార్తీక మాట్లాడుతూ ' అమ్మ నాకన్నచాలా గొప్ప స్టార్, చాలా గొప్పనటి. ఆమెతో నను పోల్చడం కరెక్టు కాదు. మా అమ్మ అంత పెద్ద స్టార్ అయినందుకు నాకు చాలా సంతోషంగా వుంది'. అని చెప్పింది. కార్తీక తెలుగులో చివరిగా ఎన్.టి.ఆర్ తో కలిసి 'దమ్ము' సినిమాలో నటించింది.