‘జాక్ పాట్’ ఖుష్బూకి జయా టీవి ఝలక్!

By Sindhu

సినీనటి కుష్బూకు జయా టీవీ ఝలక్ ఇచ్చింది. ఖుష్భూ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నపాపులర్ 'జాక్ పాట్" రియాల్టీ గేమ్ షోను అర్థాంతరంగా నిలిపి వేసింది. గత పదేళ్లుగా ప్రసారమవుతున్న ఈ షోను అర్థాంతరంగా ఆపివేయడంపై ఆరా తీయగా ఖుష్బూ రాజకీయమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల ఖుష్బూ తమిళనాడులో అధికారంలో ఉన్నడిఎంకె పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిలిపి వేశారు.

జయా టీవీ ఏఐఏడీఎంకె అధినేత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ బంధువులకు చెందినది కావడంతో ఖుష్బూ వ్యవహారాన్ని జీర్ణించుకోలేని వారు 'జాక్ పాట్" ప్రసారాన్ని నిలిపి వేశారు. ఈ విషయమై ఖుష్బూను అడుగగా తాను ముందే ఊహించానని, నేను డీఎంకెలో చేరడం జయా టీవీ యాజమాన్యానికి ఇష్టం లేదని వెల్లడించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X