మహిళా దర్శకరాలు మమతా....

సాధారణంగా ఆ సినిమా దర్శకులే అటువంటి పాత్రల్లో తళుక్కున మెరుస్తూంటారు. అంటే పి.వాసు లెక్క ప్రకారం ఆ సీనులో కన్పించాలి. కాని ఆయన మమతాని ఎన్నుకున్నారు. అంతేగాక ఆమె ఈ చిత్రం కోసం కుర్రాళ్ళని కిక్కిక్కెంచే ఓ టాప్ సాంగ్ పాడిందిట. మళయాళ సూపర్ హిట్ 'కథా పెరియంబోల్' ఆథారంగా పి.వాసు ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత అశ్వనీదత్ తెలగులో అందిస్తున్నఈ సినిమాలో జగపతి బాబు బార్బర్ గా కథలో కీలకమైన పాత్రని చేస్తున్నాడు. అలాగే హీరోయిన్లు నయనతార, మమతామోహన్ దాస్ తమదైన శైలిలో గ్లామర్ ని పంచనున్నారు.


Click it and Unblock the Notifications











