మణిరత్నం 120 కోట్ల ప్రాజెక్టు..

వాస్తవానికి ఈ పనులన్నీ గతంలో ఆయన సోదరుడైన జి.శ్రీనివాసన్ చూసుకునేవారు. కానీ ఆయన మరణించటంతో మణిరత్నం ఫైనాన్షియల్ వ్యవహారాలు కూడా చూసుకోవాల్సి వస్తోంది. ఇక 'గురు' తో పెద్ద సక్సెస్ ని సొంతం చేసుకున్న అభిషేక్ బచ్చన్ ఈ సినిమాలో హీరోగా చేస్తాడని తెలుస్తోంది. ఇక అభిషేక్ హిందీలో చేసే పాత్రను తమిళ,తెలుగు వెర్షన్స్ కు విక్రమ్ ఎంపికయ్యాడు. అలాగే ఐశ్వర్వ రాయ్ ఈ మూడు వెర్షన్స్ కి హీరోయిన్ .ఎప్పటిలాగే ఈ సినిమాకు పి.సి.శ్రీరామ్ ఫొటోగ్రఫి ని అందిచనున్నాడు.


Click it and Unblock the Notifications











