Don't Miss!
- News
ప్రధాని మోడీ వైస్రాయ్ అవుతారా? లేక గవర్నర్లను ఎత్తేస్తారా?: కేటీఆర్ విమర్శల దాడి
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్లోని ఈ సరస్సులు!
నయనతార చిత్రాలు బ్యాన్?
నయనతార,ప్రభుదేవా వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. ప్రభుదేవా భార్య రామలత ఇప్పటికే నయనతారని కలసి తన కాపురంలో నిప్పులు పోయిద్దని వేడుకుంది..అనంతరం గొడవ చేసింది. అయితే ప్రభుదేవా,నయనతార ఇద్దరూ ఈ విషయాలు లెక్కచేయకపోవటంతో ఆమె ఈ విషయాన్ని మహిళా సంఘాల దృష్టికి తీసుకెళ్ళింది. దాంతో వారు కూడా నయనతారకి తమదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. అయితే అది కూడా లెక్కచేయకపోవటంతో వారు ఆమె సినిమాలను తమిళనాడులో రిలీజ్ కాకుండా చేయాలని నిర్ణంయించుకున్నట్లు సమాచారం. అదే జరిగితే మొన్నీ మధ్యే నిర్మాతల మండలి నుండి బ్యాన్ ఎదుర్కొన్న ఆమె కిది పెద్ద తలనొప్పే అంటున్నారు. అయితే ఇవన్నీ ఇలా జరుగుతూంటే్ నయనతార మాత్రం తానూ ప్రభుదేవా భార్య మంచి స్నేహితురాళ్లమని కావాలనే ఈ రూమర్స్ పుట్టించి తమ మధ్య గొడవలు పెట్టడానికే ట్రై చేస్తున్నారంటూ చిలకపలుకులు పలుకుతోంది. ఇక విజయ్ హీరోగా చేసిన విల్లు చిత్రం నుండీ ప్రభుదేవా, నయనతారల మధ్య ఈ రిలేషన్ నెలకొంది. ప్రస్తుతం నయనతార నటించిన మల్లికా ఐ లవ్ యు చిత్రం రిలీజ్ కు సిద్దంగా ఉంది. అలాగే ఎన్టీఆర్ సరసన ఆమె అదుర్స్ చిత్రంలో చేస్తోంది. మొన్నీ మధ్యన రవితేజ సరసన చేసిన ఆంజనేయులు భాక్సాఫీసు వద్ద నెగిటివ్ రిజల్ట్ తెచ్చిపెట్టింది.