హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేయబోతున్నాడు...

By Sindhu

తీరిక చిక్కినప్పుడల్లా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి సేదతీరి వస్తారన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజు క్రితం ఏకంగా అక్కడ ఒక స్థలం కొన్నారట. ఈ భూమిలో సాధువలకోసం, హిమాలయాలకు వెళ్ళే యాత్రికుల కోసం ఆశ్రమం కట్టించి వారికి నీడ కల్సించాలన్నదే రజనీకాంత్ ఆశయమని సామచారమ్. ఇటీవలే రజనీకాంత్ పేరు మీద ఈ భూమి రిజిస్ట్రర్ అయ్యింది.

తగిన సమయం చూసుకుని ఆశ్రమ నిర్మాణం మొదలు పెట్టబోతున్నారట. ఈ వార్త ఎవరికి ఆనందంగా ఉంటుందో లేదో కానీ శరత్ కుమార్, విశాల్, పద్మప్రియ కు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ సేద తీరే అవకాశం ఉంటుంది కదా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X