For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
హిమాలయాల్లో రజనీకాంత్ ఏం చేయబోతున్నాడు...
Tamil
oi-Saraswathi N
By Sindhu
|
తీరిక చిక్కినప్పుడల్లా రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లి సేదతీరి వస్తారన్న సంగతి తెలిసిందే. కొన్ని రోజు క్రితం ఏకంగా అక్కడ ఒక స్థలం కొన్నారట. ఈ భూమిలో సాధువలకోసం, హిమాలయాలకు వెళ్ళే యాత్రికుల కోసం ఆశ్రమం కట్టించి వారికి నీడ కల్సించాలన్నదే రజనీకాంత్ ఆశయమని సామచారమ్. ఇటీవలే రజనీకాంత్ పేరు మీద ఈ భూమి రిజిస్ట్రర్ అయ్యింది.
తగిన సమయం చూసుకుని ఆశ్రమ నిర్మాణం మొదలు పెట్టబోతున్నారట. ఈ వార్త ఎవరికి ఆనందంగా ఉంటుందో లేదో కానీ శరత్ కుమార్, విశాల్, పద్మప్రియ కు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఈ ఇద్దరూ కూడా అప్పుడప్పుడు హిమాలయాలకు వెళుతున్నారు. ఆ సమయంలో అక్కడ సేద తీరే అవకాశం ఉంటుంది కదా.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రజనీకాంత్ శరత్ కుమార్ విశాల్ హిమాలయాలు ఆశ్రమం పద్మప్రియ rajinikanth sarath kumar vishal himalayas ashram padmapriya
Story first published: Friday, July 2, 2010, 11:46 [IST]
Other articles published on Jul 2, 2010