Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ దర్శకుడు సమీరా రెడ్డిని వదలలేకున్నాడా?
తెలుగులో అశోక్, జై చిరంజీవ, నరసింహా చిత్రాలు చేసిన సమీరా రెడ్డి తాజాగా తమిళ దర్శకుడు గౌతం మీనన్ డైరక్ట్ చేస్తున్న ఓ ధ్లిల్లర్ లో సోలోగా నటిస్తోంది. ఇంతకుముందు సూర్య హీరోగా వచ్చిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్న గౌతం మీనన్ ఇప్పుడీ ధ్రిల్లర్ లో ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే త్వరలో విక్రమ్ తో ప్రారంభించించనున్న యాక్షన్ ఓరియెంటెడ్ ధ్రిల్లర్ లో కూడా ఆమెనే రికమెండ్ చేస్తున్నారు. ఆ చిత్రం నవంబర్ 2010 లో ప్రారంభమవుతుంది. దాంతో గౌతం మీనన్ దర్సకత్వంలో చేయాలని ఆశపడుతున్న మిగాతా హీరోయిన్స్ మండిపడుతున్నారు. ఏం నచ్చిందనో సమీరా వెనకపడుతున్నాడు. ఆమెకు నటనకూడా సరిగా రాదని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇక గౌతం మీనన్ ఏమి మాయ చేసావే చిత్రం తర్వాత ఫుల్ బిజీ అయి పోయారు. అజిత్ తో కావల్ అనే చిత్రం ఈ ధ్రిల్లర్ తర్వాత చేయటానికి అడ్వాన్స్ తీసుకున్నారు.