For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మాజీ హీరోయిన్ సీత మళ్ళీ పెళ్లీ చేసుకుంది
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ఎనభై, తొంభైలలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సీత ఆ తర్వాత ఆంటీ పాత్రలకు సెటిలైంది. అవికూడా పెద్ద గిట్టుబాటు కాకపోవటంతో టీవీకి తరిలివెళ్ళిపోయి సెటిలైంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె తమిళంలో హీరో కమ్ దర్శకుడు అయిన పార్ధీపన్ ని వివాహమాడింది..ముగ్గురు పిల్లలకు తల్లైంది. వాళ్ళు అభినయ, కీర్తన, ఓ కుమారుడు రాధాకృష్ణన్. వీళ్ళు ముగ్గరూ ప్రస్తుతం తండ్రి పార్ధీపన్ తోనే ఉంటున్నారు. అయితే భర్తతో పడక మనస్పర్ధలతో...ఆ మధ్య విడాకులు ఇచ్చి విడిగా బ్రతుకుతోంది. ఇప్పుడు తన తోటి టీవీ నటుడు సతీష్ ని రెండో వివాహం చేసుకుంది. వీళ్ళిద్దరూ ఓ టీవీ సీరియల్ లో కలుసుకున్నారు. ఇక సీత, పార్ధీపన్ లకు జన్మించిన కీర్తన...మణిరత్నం అమృత చిత్రంలో లీడ్ రోల్ చేసి ప్రశంసలు పొందింది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: సీత సతీష్ పార్ధీపన్ కీర్తన అభినయ రాధాకృష్ణన్ అమృత sita keerthana amrutha abhinaya radhakrishna
Story first published: Friday, September 17, 2010, 8:27 [IST]
Other articles published on Sep 17, 2010