Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కార్తీ వ్యవహారంఫై మీడియాకు చెప్పవలసిన అవసరం లేదు..!?
మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా ఇటీవల ఒక తమిళ చిత్రం ప్రెస్ మీట్ లో తమిళ హీరో కార్తీకి తనకు మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్న సంగతి గురించి మీడియా అడగగా, అసలు కార్తీ గురించి తనకేమీ తెలియదని, అందరూ అనుకుంటున్నట్లు తమ మధ్య ఏమీ లేదని, పదే పదే ఆ విషయం ప్రస్తావించవద్దని చెప్పింది.
అయినా మీడియా వాళ్ళు పదే పదే ఆ విషయమే అడిగేసరికి విసుగుచెందిన తమన్నాఇటువంటి విషయాలకు తన తల్లిదండ్రులకు తప్ప ఇంకెవ్వరికీ సమాధానం చెప్పవలసిన అవసరం తనకు లేదని ఖరాఖండిగా చెప్పి మీడియా నోరు మూయించింది. అసలు తను అటువంటి రూమర్స్ ను పెద్దగా పట్టించుకోనని, తన కెరీర్ లో తాను చేరుకోవాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉన్నాయని, అయినా తన జీవితంలో ఏం జరుగుతోందో తెలుసుకోవాల్సిన అవసరం, ఆసక్తి తన తల్లిదండ్రులకు మాత్రమే ఉండాలని తమన్నా తేల్చి చెప్పింది. ప్రస్తుతం తమన్నా తెలుగులో అల్లు అర్జున్ తో బద్రీనాథ్ చిత్రంలో మరియు సుకుమార్ దర్శకత్వంలో నాగచైతన్య సరసన నటిస్తోంది.